కరీంనగర్

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు

గోదావరిఖని : పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారాలను ఆదివారం అందజేశారు గోదావరిఖని గీతాంజాలి పాఠశాలలో కుమ్మరి శాలివాహన సంఘం …

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ …

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రాపూర్‌ గ్రామానికి చెందిన కోమిర రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని …

చికిత్స పోందుతూ మహిళ మృతి

కోహెడ : మండలం రాంచంద్రపూర్‌ గ్రామానికి చెందిన కోమిరి రమాదేవి (29) ఈ నెల 16న పురుగుమందు తాగి అత్మహత్యయత్నానికి పాల్పడింది. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అమెని …

గోడ ప్రతిక అవిష్కరణ

జూలపల్లి : మహత్మ జ్యోతిరావు పూలే 122 వ వర్ధంతి సభ గోడప్రతిని అదివారం బీఎస్పీ నాయకులు జూలపల్లిలో అవిష్కరించారు. ఈ సందర్బంగా జ్యోతిరావుపూలే సేవలను కోనియాడారు …

గుర్తు తెలియని వాహనం ఢీకోని విద్యార్థికి తీవ్రగాయాలు

కోహెడ : సాంఘిక సంక్షెమ గురుకుల పాఠశాలకుచెందిన అజయ్‌ అనే విద్యార్థి రోడ్డుపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకోంది, ఈ ప్రమాదంలో విద్యార్థి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం …

ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ధర్మపురి : ధర్మపురి లక్ష్మీనరసింహస్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌. కాంతారావు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రధాన  ఆలయాల్లో అడిగి తెలుసుకున్నారు. ఈవో …

గుండెపోటుతో వ్యక్తి మృతి

జగిత్యాల (విద్యానగర్‌ ) : పట్టణంలోని ఖిల్లా ప్రాంతంలో ఉన్న నిర్మాణం వివాదాస్పదం కాగా ఈ సందర్బంగా జరిగిన వాగ్వాదంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. …

మెన్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల మానవహరం

గోదావరిఖని : హస్టళ్లలో చదివే విద్యార్థులకు మెన్‌ ఛార్జీలు పెంచాలని ఎన్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో గోదావరిఖనిలో విద్యార్థులు మానవహరం నిర్వహించారు. హస్టళ్లకు సబ్సీడీలపై వంటగ్యాస్‌ సరఫరా చేయాలని, మెన్‌ఛార్జీలు …

వృతి శిక్షాణ కేంద్రాలు ప్రారంభం

గోదావరిఖని : సింగరేణి సేవా కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వృత్తి శిక్షాణ కేంద్రాలను జీఎం కిషన్‌రావు శనివారం ప్రారంభించారు. గోదావరిఖనిలోనని తిలక్‌నగర్‌, మార్కండేయ కాలనీ, శారదానగర్‌లలో …