కరీంనగర్

గ్రామ కార్యదర్శిని నిర్బంధించిన గ్రామస్థులు

కమాన్‌పూర్‌: మండలంలోని రానాపూర్‌లో గ్రామపంచాయతీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పంచాయతీ కార్యదర్శి మారుతి, కారోబార్‌ శ్రీనివాసులను గ్రామస్థులు బుధవారం పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామంలో తాగునీటి …

రైలు కింద పడి యువకుడి హత్మహత్య

పెద్దపల్లి : రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో బుధవారం ఆకుల తిరుపతి (22) అనే యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనిది మంథని మండలం కాకర్లపల్లిగా గుర్తించారు. మానసిక …

మనకద్దు విదేశీ విష సంసృతి

జూలపెల్లి : భారతీయులు విదేశీ విష సంసృతిని విడనాడాలని ఆర్‌ ఎస్‌ ఎస్‌ జిల్లా సహ కార్యవాహ్‌ సామల కిరణ్‌ పిలుపు నిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని …

తెలంగాణ పై హౌంశాఖ నివేదిక అవసరం లేదు :సీహెచ్‌ విద్యాసాగరరావు

ఆర్మూరు: తెలంగాణ పై కాంగ్రుస్‌ పార్టీ అంగీకారం తెలపలేదని చిదంబరం అనటం హస్యస్పదమని భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగరరావు అన్నారు. హైదరాబాద్‌ నుంచి మెట్‌పల్లి వెళుతున్న ఆయన …

రోడ్లపై నాటు వేసి నిరసన

కమాలపూర్‌: మండలంలోని మర్రిపల్లి గూడెం గ్రామంలో బురదమయమైన రోడ్డపై గ్రామస్థలు వరినాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంతర్గత రహదారులు బురదమయంగా మారి పొలాన్ని తలపిస్తున్నా అధికారులు …

సురవరం వాల్‌ పోస్టుర్ల సంఘటనలో మావోయిస్టులకు సంబంధంలేదు

మహదేవ్‌పూర్‌ : మండలం లోని సురవరం గ్రామంలో వాల్‌ పోస్టర్లు వేసిన సంఘటనలో మావోయిస్టులకు ఎలాంటి సంబంధంలేదని కరీంనగర్‌ ఓఎస్టీ సుబ్బారాయుడు తెలిపారు. మహదేవ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో …

వెంకట్రావు పేట గ్రామంలో చెక్‌పోస్టు ప్రారంభం

మెట్‌పల్లి: మండలంలోని వెంకట్రావు పేట గ్రామంలో మార్కెట్‌యార్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును మార్కెట్‌కమిటీ చైర్మెన భూంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు …

టీఎంపీ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ సాధ్యం

మెట్‌పల్లి: ఎంపీలు ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉద్యమించి కేంద్రం ఒత్తిడి తేవాలని, అప్పుడు తెలంగాణా ఏర్పాటు జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగరరావు అన్నారు. బుధవారం మెట్‌పల్లిలో …

విద్యుదాఘతంతో రైతు మృతి

వెల్గటూర్‌: మండలంలోని కొత్తపేటలో విద్యుదాఘాతంతో కడారి రాజయ్య (50) అనే మృతి చెందారు. పాత గూడూరు శివారులో ఉన్న విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి మృతుని వ్యవసాయ పంప్‌ …

మహిళ ఆత్మహత్య

కరీంనగర్‌: (సారంగాపూర్‌ గ్రామీణం) మండలంలోని సోనాపూర్‌ లో సత్తెమ్మ లనే వివాహిత ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

తాజావార్తలు