కరీంనగర్

మెస్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : విద్యార్థుల మెస్‌ ఛార్జీలను పెంచాలని, గ్యాస్‌ సిలిండర్లపై విధించిన నిబంధనను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ …

వైఎస్‌ఆర్‌ సిపిలోకి చేరుతున్న ఇతర పార్టీ కార్యకర్తలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : జూలపల్లి మండలంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్‌ఆర్‌ సిపిలో చేరుతున్నట్లు ఆ పార్టీ జిల్లా నేతలు ఎ.రమేష్‌, మధు పేర్కొన్నారు. …

శ్రీరాంసాగర్‌ నీటిని విడుదల చేయాలి

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: వ్యవసాయానికి నీటి విడుదల చేయాలంటూ పెద్ద కాల్వ గ్రామ రైతులు గోదావరిఖని- కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై సోమవారం నాడు రైతులు పెద్ద ఎత్తున …

నవంబర్‌1వ తేదీకి ఏర్పాట్లు

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి నవంబర్‌ 1వ తేదీన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ అధికారులను …

పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా ఉండాలి జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 29: ఈ నెల 31వ తేదీన జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అధ్యక్షతన నిర్వహించి జిల్లా సమీక్షా సమావేశానికి అధికారులు పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధంగా …

డయల్‌ యువర్‌ కలెక్టర్‌లో సమస్యల పరిష్కారం

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ప్రతి సోమవారం డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజలు ఫోన్‌ద్వారా తెలిపిన సమస్యలు పరిష్కరిస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. …

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. …

కరీంనగర్‌ జిల్లాలో 20 టన్నుల బొగ్గుస్వాధీనం

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం ఉదయం లారీలో బొగ్గును తరలిస్తుండగా తనిఖీలు …

రెండు వేల జనాభా కలిగిన గ్రామాల్లో సేవలు

దక్కన్‌ గ్రామీణ బ్యాంకు రీజినల్‌ మేనేజర్‌ రాజారావు సారంగాపూర్‌ గ్రామీణం, (జనంసాక్షి) రెండు వేల  జనభా కలిగిన ప్రతి గ్రామంలో మినీ శాఖ(అల్ట్రాస్మాల్‌ బ్రాంచ్‌) లను ఏర్పాటు …

7వ తరగతి విద్యార్థులకు దొరికిన లక్షన్నర రూపాయాలు-పోలిసులకు అప్పగించిన విద్యార్థులు

  కరీంనగర్‌: రోడ్డు మీద నడుస్తున్న ఇద్దరు పిల్లలకు ఏకంగా లక్షన్నర రూపాయాల మొత్తం దొరికింది. బుద్ధిగా దాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించి తమ పెద్ద మనసును …

తాజావార్తలు