కరీంనగర్

ఎన్టీపీసీని సందర్శంచిన హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి

గోదావరిఖని: రామగుండం ఎన్టీపీసీని హైకోర్టు జడ్జి జి.కృష్ణమోహన్‌రెడ్డి సందర్శంచారు. హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీపీసీ చేరుకున్న ఆయన భోజనానంతరం అధికారులు ఏర్పాటు చేసి పవర్‌పాయింట్‌ …

తడిసిన ధాన్యం కొనాలంటూ ఆందోళనకు దిగన రైతులు

కరీంనగర్‌/ నల్లగొండ : నీలం తుపాను రైతులను నట్టేట ముంచింది. చేతికందిన పంటను నీళ్లపాలు చేసింది. దీంతో అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. నీలం తుపానుతో వానలు కురియడంతో …

బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి

కరీంనగర్‌, నవంబర్‌ 1 : బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు మోహన్‌బాబు ఆయన కుమారుడు విష్ణు క్షమాపణలు చెప్పాలని జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు డిమాండ్‌ …

నల్లజెండాల ప్రదర్శన

కరీంనగర్‌, నవంబర్‌ 1 : జిల్లాలో గురువారం నవంబర్‌ ఒకటిని విద్రోహదినంగా పాటించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల తహశీల్దార్‌, ఎండిఓ కార్యాలయాలపై తెలంగాణవాదులు గురువారంనాడు నల్లజెండాలు …

ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు అరెస్ట్‌

కరీంనగర్‌: ఎమ్మెల్సీ నారదసు లక్ష్మణ్‌రావుతో సహామరో వందమంది జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నల్లజెండాలు ఎగురవేసిన అనంతరం ర్యాలీ నిర్వహిస్తున్న …

క్రీడలకు ప్రభుత్వం చేయూత : మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌, అక్టోబర్‌ 31: రాష్ట్రస్థాయి మహిళల క్రీడా పోటీలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు బుధవారంనాడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు.  ఆయన …

ఇందిరాగాంధీ వర్ధంతి

గోదావరిఖని : ఇందిరాగాందీ వర్దంతి సంధర్బంగా పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో బుధవారం పలు కార్యక్రమాలను చేపట్టారు. కాంగ్రెస్‌ నాయకులు బాబర్‌ సలీమ్‌ బాషాబి రాజలింగం, మల్లిఖార్జున్‌, …

పీఈటీ ఉద్యోగాల భర్తీకి చర్యలు: మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్‌: డీఎస్సీ ద్వారా త్వరలో రాష్ట్రంలో నాలుగు వేల పీఈటీ ఉద్యోగాలను భర్తీ చేసేలా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డి. …

పత్తి కొనుగోళ్లు ప్రారంభం

కరీంనగర్‌, అక్టోబర్‌ 30: జిల్లాలో కరీంనగర్‌, చొప్పదండి మార్కెట్‌ యార్డులలో కాటన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిపిఐ) ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు మంగళవారం రైతుల …

ఎంఫిల్‌ విద్యార్థికి కలెక్టర్‌ ల్యాప్‌టాప్‌ అందజేత

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్‌ చదువుతున్న కె. మల్లిఖార్జున్‌ అనే విద్యార్థికి కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ లాబ్‌ట్యాబ్‌ను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమం …

తాజావార్తలు