కరీంనగర్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గోదావరిఖని: ఎన్‌టీపీసీ జ్యోతి నగర్‌ సమీపంలో రాజీవ్‌ రహదారి సమీపాన గుర్తుతెలియని వ్యక్తి మీథ దేహాన్ని గుర్తించారు. చేతికి, తలకు గాయాలయి ఉండటంతో గుర్తు తెలియని వాహనం …

పసికందు మృతి-బాధితుల ఆందోళన

గోదావరిఖని: స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు ప్రసవం చేయడంతో  చిన్నారి మృతి చెందాడు. డాక్టర్‌ లేకుండా నర్సుతో ప్రసవం చేయడం వల్లనే తమ బిడ్డ మృతి …

కొండగట్టులో జింక మృతి

మల్యాల: మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ప్రాంతంలో కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొండగట్టు అటవీ ప్రాంతం నుంచి సమీపంలోని పంచముఖ హనుమాన్‌ విగ్రహం …

గుండెపోటుతో సింగరేణి కార్మికుని మృతి

గోదావరిఖని: సింగరేణి కన్వేయర్‌ ఆపరేటర్‌గా పనిచేసే గుండెవేన యాదగిరి (56) మృతి చెందాడు. రాత్రి షిప్టు విధులు నిర్వహించిన యాదగిరి విధులు ముగిసే సమయంలో కిందికి దిగుతుండగా …

ఘనంగా నూలు పౌర్ణమి వేడుకలు

సిరిసిల్ల: శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని నేతన్నల క్షేత్రం వస్త్రోత్పత్తికి కేంద్రమైన సిరిసిల్లలో గురువారం నూలుపౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ …

ఉపాధ్యాయునిపై కత్తితో దాడి

జమ్మికుంట: జమ్మికుంటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పింగిళి వెంకట్‌రెడ్డి(38)పై సికింద్రాబాద్‌లో గురువారం దాడి జరిగింది. సికింద్రాబాద్‌లో నివాసం ఉంటున్న జమ్మికుంటవాసి పొల్సాని సురేందర్‌రావు ఆయనను కత్తితో పొడిచినట్లు …

పాత వ్యవసాయ గోదాంల పై ప్రభుత్వం శీతకన్ను

కరీంనగర్‌ టౌన్‌,్‌ ఆగస్టు2 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ పరిపాలన విభాగం రైతుల పాలిట శాపంగా మారింది. వ్యవసాయ ఆధికారులు లేక మండల వ్యవసాయ శాఖ …

పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును పరిశీలించిన జేడీఏ

కమలాపూర్‌, ఆగష్టు 02, (జనంసాక్షి):కమలాపూర్‌ మండలంలోని గూనిపర్తి, నేరేల్ల గ్రామాల్లో పోలం బడి, డ్రమ్‌ సీడ్‌ పని తీరును గురువారం జేడీఏ బి ప్రసాద్‌ పరిశీలించారు. అనంతరం …

పాపం ఈఅమ్మ ఉలుకదు.. పలుకదు ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిది!

పాపం ఓ అమ్మ.. నా అన్న వాళ్లు లేరో.. ఉన్నా పట్టించుకోవడం లేదేమో ! ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఎవరైనా వదిలేసారేమో తెలియలేదు. వయస్సు మాత్రం …

నిరుపేద ముస్లింలకు నిత్యావసరాల పంపిణీ

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్ట్‌ 2(జనంసాక్షి): రంజాన్‌ మాసం పురస్కరించుకొని ముస్లిం సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో గురు వారం నిరుపేద ముస్లింలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. …