కరీంనగర్

జోరుగా గనులపై ద్వార సమావేశాలు

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనం సాక్షి) సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా సోమవారం యైటింక్లయిన్‌కాలనీ పరిధిలోని పలు బొగ్గుగనులపై కార్మిక సంఘాలు పోటాపోటీగా గేట్‌మీటింగ్‌లు నిర్వహించాయి. …

కన్నుల పండువగా జయ్యారంలో

బసంత్‌నగర్‌, జూన్‌ 11, (జనంసాక్షి): మండలంలోని జయ్యారం గ్రామంలో బీరన్న జాతర ఉత్సవం సోమవారం భక్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. యాదవులు తమ ఆరాధ్యదైవమగు బీరన్నకు భక్తి …

వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తాం…

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరిస్తా మని… హెచ్‌ఎంఎస్‌ నాయకులు హామీ ఇచ్చారు. జిడికే-11వ బొగ్గుగనిలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. కేంద్ర, రాష్ట్ర …

‘ఏరియర్స్‌లో అడ్వాన్స్‌ను మినహాయించొద్దు’

గోదావరిఖని, జూన్‌ 11, (జనంసాక్షి): సింగరేణి ఏరియర్స్‌లో కార్మికులకిచ్చిన సకల జనుల సమ్మె కాలంలో అడ్వాన్స్‌ను మినహాయించే ప్రయత్నంలో ఉందని… ఏఐటియుసి నేత వాసి రడ్డి సీతారామయ్య …

వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 11, (జనంసాక్షి): పట్టణంలోని రెండు ప్లాంట్లను సోమవారం రామగుం డం కార్పొరేషన్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ ప్లాం ట్‌ నిర్వాహకులు బోర్లు వేయడం  …

ఐసెట్‌లో ‘అరబిందో’ విద్యార్థుల ప్రతిభ

గోదావరిఖని టౌన్‌, జూన్‌ 11, (జనంసాక్షి): ఐసెట్‌-2012 ఫలితాల్లో గోదావరిఖని అరబిందో డిగ్రీ కళాశాల విద్యార్థులు గతంలో ఎన్నడూ లేని విధంగా సంచలన ర్యాంకులను సాధించి తమ …

ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం

జగిత్యాల, జూన్‌4 (జనంసాక్షి): ప్రజావాణి కార్యక్రమంతో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిం చడం జరుగుతుందని జగిత్యాల రెవెన్యూడిజినల్‌ అధికారి యం . హనుమంతరావు అన్నారు. సోమవారం ఆర్డీవో …

అస్పత్రి కార్మికుల సమ్మె

గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా …

శిశువు మృతదేహం లభ్యం

కరీంనగర్‌: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం …

ఎన్‌కౌంటర్‌లో రౌడీషీటర్‌ మృతి

కరీంనగర్‌: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఓ రౌడీషీటర్‌ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్‌ కాలనీకి చెందిన రౌడీషీటర్‌ …