ఖమ్మం

డెంగీపీడిత గ్రామంలో అధికారుల పర్యటన

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారిని అధికారులు పరామర్శించారు. రాష్ట్ర కీటక జనిత వ్యాధుల నివారణా కార్యక్రమ అదనపు సంచాలకులు డా.ఎస్‌.ప్రభావతి …

నగరపాలక అభివృద్ధి పనులపై మంత్రి సవిూక్ష

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులపై రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సవిూక్షించారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ అతిథి గృహంలో ఎంపీ పొంగులేటి …

ఓటమిభయంతోనే ఎన్నికల వాయిదాకు కుట్ర

కొత్తగూడెం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): విద్యుత్‌ రంగ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఐఎన్‌టీయూసీ అనుబంధ 327 కార్మిక సంఘ నాయకులతోపాటు మరికొందరు కలిసి కోర్టును ఆశ్రయించి ఎన్నికలను వాయిదా వేయించారని …

గిరిజనుల భూములపై పెత్తనం తగదు

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): భద్రాచలం ఏజెన్సీలోని అనేక మండలాల్లో దొడ్డిదారిన ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆరోపించారు. గిరిజనుల సాగులో ఉన్న భూములకు …

సింగరేణిలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

తెబొగకాసం విఫలం అయ్యిందంటున్న విపక్ష కార్మిక సంఘాలు ఖమ్మం,సెప్టెంబర్‌4(జ‌నంసాక్షి): సింగరేణిలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గుర్తింపు సంఘం తెబొగకాసం గత నాలుగైదేళ్లుగా ఇక్కడి సమస్యలను పరిష్కరించలేదని, అలాగే …

గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్

వెల్దుర్తి ఆగష్టు 31 (జనం సాక్షి) తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడిగా బాల గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు చేగుంట లో జరిగిన …

రోడ్డుపై లారీలు నిలిపినందుకు అద్దాలు ధ్వంసం

భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్టు30 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డుపై నిలిపారంటూ 50 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బుధవారం చోటు …

జిల్లాలో వైద్యాధికారుల అప్రమత్తం

  ఖమ్మం,ఆగస్ట్‌30: గోదావరిలో వరద పెరగడంతో మన్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. …

జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు

సర్వే కోసం కసరత్తు చేస్తున్న అధికారులు మహిళా రైతులకు కూడా అవకాశం ఖమ్మం,ఆగస్ట్‌30: భూసర్వేలో భాగంగా ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 394 రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు …

21నుంచి శరన్నవరాత్రి వేడుకలు?

భద్రాచలం,ఆగస్ట్‌30: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏటా నిర్వహించే ఉత్సవాల్లో బాగంగా ఈ యేడు సెప్టెంబర్లో దసరాకు ముందు ఉత్సవాలను ప్రారంభిస్తారు. శరన్నవరాత్రి మ¬త్సవాలు …