ఖమ్మం

పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గత ఏడాది జిల్లాలో 7,50 లక్షల క్వింటాల పత్తిని కోనుగోలు చేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఆర్‌.సంతోష్‌కుమార్‌ తెలిపారు. అన్నారు. జీఎస్టీ ద్వారా ఈ …

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్‌ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా …

పత్తి రైతు ఆత్మహత్య

ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పత్తి సేద్యం ఓ రైతు ఉసురు తీసింది. నష్టాలు తప్పేలా లేవన్న బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సేద్యాన్నే నమ్ముకున్న ఆ రైతు కౌలుకు …

పాలేరు జలాశయం నుంచి ఖమ్మం తాగునీటికి ప్రణాళిక

ఖమ్మం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పట్టణ విభాగంలో ఎంపికయిన ఖమ్మంలో మంచినీటి అవసరాల కోసం పాలేరు జలాశయం నుంచి నీటిని సరఫరా చేస్తారు.పాలేరు నుంచి మంచినీటిని ఖమ్మం నగరపాలక …

చిమ్మపుడి ప్రభుత్వ పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్‌ను కేటాయించాలి

ఖమ్మం  అక్టోబర్ 16: రఘునాధపాలెం మండలం చిమ్మపుడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 4 నెలలుగా ఖాశీగా ఉన్న ఇంగ్లీష్ టీచర్‌పోస్టును వెంటనే భర్తీ చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ …

హిందువులపై దాడులను సహించం

విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్‌బాయ్ తొగాడియా కొత్తగూడెం, అక్టోబర్ 16: హిందువులపై జరుగుతున్న దాడులను సహించమని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్య అధ్యక్షుడు ప్రవీణ్ …

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే బోనస్ చెల్లించాలి

కొత్తగూడెం, అక్టోబర్ 16: సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు తక్షణమే దీపావళి బోనస్‌ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో సోమవారం …

ఖమ్మం పత్తి మార్కెట్‌కు ఒకేరోజు 20వేల బస్తాలు 

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి బస్తాలు సోమవారం వెల్లువెత్తాయి. ఒక్కరోజులో సుమారు 20వేల బస్తాలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పత్తికి ఈ ఏడాది …

16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్సు అధికారులు పట్టుకున్నారు. చింతకాని మండలంలోని జగన్నాథపురం వద్ద శుక్రవారం టాస్క్‌ఫోర్సు అధికారులు దాడి చేసి బియ్యం …

గాంధీనగర్‌ పాఠశాలను తనిఖీ చేసిన రాష్ట్రబృందం

ఖమ్మం,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): చింతకాని మండలంలోని గాంధీనగర్‌ ప్రాథమిక పాఠశాలను రాష్ట్రబృందం శుక్రవారం పరిశీలించింది. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, 3ఆర్స్‌ విధానంపై బృంద సభ్యులు పరిశీలన చేశారు. ఈ బృందానికి …