ఖమ్మం

నేడు పుష్పయాగంతో పాటు కళ్యాణోత్సవం

కొత్తగూడెం,నవంబర్‌11(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని ఈ నెల 12న ఆదివారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పుష్పసయాగం కూడా …

సమస్యలకు సత్వర పరిష్కారం

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ లోకేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోడివిజన్‌, మండలస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించిన నివేదికలు …

పత్తి రైతులకు ఏటా కష్టాలే

ఖమ్మం,నవంబర్‌8(జ‌నంసాక్షి): పత్తి దిగుబడులు మార్కెటుకు వస్తున్న కొద్దీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కై మద్దతు ధరలను పతనం చేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక …

పాముకాటుతో వ్యక్తి మృతి

ఖమ్మం,నవంబర్‌7(జ‌నంసాక్షి): గడ్డి కోయడానికి వెళ్లిన వ్యక్తిని పాముకాటు వేయటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కల్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. చెన్నూరు గ్రామానికి …

8నుంచి వికలాంగ క్రీడలు

ఖమ్మం,నవంబర్‌9(జ‌నంసాక్షి): ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల8, 9తేదీలలో వికలాంగులకు వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాయపుడి వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో …

గోదావరి తీరంలో కార్తీక శోభ

భద్రాచలం,నవంబర్‌6(జ‌నంసాక్షి): కార్తీకమాసం సోమవారంతో భద్రాద్రి గోదావరి తీరం కిటకిటలాడింది. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చి పవిత్ర గోదావరి స్నానాలు చేశారు. పుణ్యస్నానాలు చేసి రాములవారి సన్నిధిలో కార్తీక …

కాంగ్రెస్‌ది రాజకీయ ఎజెండా: ఎమ్మెల్యే

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ రాజకీయ డ్రామాలను ఎండగడతామని, అసెంబ్లీలో మాట్లాడకుండా రచ్చ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను సుదీర్ఘంగా …

కొత్త పంచాయితీలతో పెరగనున్న సర్పంచ్‌ల సంఖ్య

కొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఎంపికపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేస్తున్న నేపథ్యలంఓ వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో …

ఎవరికీ వారే యమునా తీరే అదే టి ఆర్ ఎస్ పార్టీ

జనంసాక్షి..ఖమ్మంరూరల్ టిఅర్ ఎస్ పార్టీలో ఐక్యత నివురు కప్పిన  నిప్పులావున్నది  తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలంలో వివిద పార్టీలనుంచి కుప్పలు తెప్పలుగా వచ్చి చేరారు …

అవగాహనతోనే వ్యాధులు దూరం

కొత్తగూడెం,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని …