Main

కొనసాగిని స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనలు

విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్‌ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్‌ ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ స్టీల్‌ …

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీపీ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్ల పరిధిలో ఎవరైనీ శాంతిభద్రతలకు విఘాతం …

ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వాలి

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి):75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలాల అవార్డు ప్రశంసాపత్రాలను ఇచ్చారని, కానీ ఉత్తమ రైతులు …

మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం …

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో …

మరమ్మత్తుకు నోచుకోని నవీపేట బస్టాండ్‌

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకీ రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో …

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. …

ఇద్దరు దొంగల అరెస్ట్‌

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తమ పోలీస్‌ సిబ్బందితో టేక్రియాల్‌ గ్రామం వద్ద పెట్రోలింగ్‌ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు …

దళితబంధుపై ఉద్యోగ సంఘాల జెఎసి హర్షం

అంబేడ్కర్‌, కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం పట్ల కామారెడ్డి జిల్లా ఉద్యోగ సంఘాల …

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత …