Main

కుర్నాపల్లిలో మొక్కలు నాటిన పోలీస్‌ సిబ్బంది

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఎడపల్లి ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్‌, స్థానిక సర్పంచ్‌ సావిత్రి రవీందర్‌ గౌడ్‌, ఎంపీటీసీ వెంకయ్య గారి రామి రెడ్డి, …

ఎంపీడీఓ కూతురి వివాహానికి హాజరైన ఎంపీపీ, ఏపీఎం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేశ్వర్‌ కూతురి వివాహానికి ఎంపీపీ ఆర్ముర్‌ మహేష్‌, ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్‌, ఎంపీఓ …

రైతు బీమా నమోదుకు నేడే ఆఖరు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలంలో నూతనంగా వ్యవసాయ పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాదికారి సిద్దిరామేశ్వర్‌ …

ఛలో హుజూరాబాద్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): గ్రామాల్లో స్వచ్ఛదనంతోపాటు పచ్చదనం సంతరించుకునేందుకు వివిధ పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ సమస్యల పరిష్కారానికి రాష్టప్రభుత్వం …

జిల్లాలో ఎరువుల కొరత లేదు

జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): జిల్లాలో నత్రజని, యూరియాతోపాటు ఇతర ఎరువుల నిలువలను సిద్ధంగా ఉంచామని, యూరియా కొరత కేవలం తాత్కాలికమేనని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ …

బీజేపీ నాయకుని నెలరోజుల అన్నదానం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి ఆలయానికి వచ్చే భక్తులకు శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు …

అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ ప్రారంభం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కోటగిరి మండల కేంద్రం విూర్జాపూర్‌ కాలనీలోని రామాలయం ఎదురుగా, మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత (శ్రీనివాస్‌) నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ను రాష్ట్ర …

రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న

ఎస్సీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు పొందేందుకుగాను దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు మండల …

భీంగల్‌ మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్‌ …

బాన్సువాడ వేంకటేశ్వర మందిరంలో

ధ్వజస్థంభం, శిఖర, ప్రతిష్ఠాపనా మహూత్సవం కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణలోని వేంకటేశ్వర మందిరంలో ధ్వజస్థంభం, శిఖరం ప్రతిష్ఠాపనా మహూత్సవం కార్యక్రమంలో భాగంగా యజ్ఞాది క్రతువులను నిర్వహించారు. ఆలయ …