కాంగ్రెస్, వైకాపా కార్యకర్తల మథ్య ఘర్షణ
నిజామాబాద్: జక్రాన్పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నిజామాబాద్: జక్రాన్పల్లి మండలం ఆర్గుల సహకార సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్, వైకాపా వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
నిజామాబాద్: నవీపేట సహకారసంఘం పరిధిలోని ఇద్దరు డైరెక్టర్లను కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థి అపహరించారని పోలీసులకు ఫిర్యాదు అందించి. దీనిపై ఆర్డీఓ విచారణ చేపట్టారు.