మెదక్
గుడిసె దగ్దం
దౌత్తాబాద్ : ఇందుప్రియాల గ్రామంలో సమ్మల అంజయ్యకు చెందిన నివాస గుడిసె దగ్దమైనట్లు బాదితుడు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంబించాడు.
కారు చెట్టును ఢీకొని ముగ్గురి మృతి
మెదక్: దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద ఒక కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
తాజావార్తలు
- ఇందల్వాయి మండలంలోని తిరుమనపల్లి తండాలో ఉద్రిక్తత
- సర్ ఫారాలను తప్పనిసరిగా నింపి సమర్పించాలి.
- న్యాయం చేయండి సార్
- తెలంగాణ రాష్ట్ర మైనార్టీ మంత్రి అజారుద్దీన్ ను కలిసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
- రైతుబంధు పాత బకాయిలు పూర్తిగా చెల్లించాలి
- చిన్న వయసులో నే ఆగిన గుండె…
- భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి
- నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తా
- ప్రజలే నా భద్రత… గన్మెన్లు వద్దు
- జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుంది
- మరిన్ని వార్తలు




