ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.
రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.