Main

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కడప నుండి వస్తున్న లారీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో భారత్ గార్డెన్ వద్ద ఆగివున్న …

ఔటర్ రింగు రోడ్డుపై బెంజ్‌ కారు దగ్ధం

రంగారెడ్డి జిల్లా హిమాయత్ సాగర్ దగ్గర ఓఆర్ఆర్‌పై బెంజ్‌ వాహనం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించి …

కారు, బైక్ ఢీ: ఇద్దరి పరిస్థితి విషమం

మహేశ్వరం(రంగారెడ్డి) :రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ పరిధిలోని శ్రీశైలం హైవేపై కారు, బైక్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా చెట్టుపల్లి గ్రామానికి …

యాదాద్రిలో గర్భగుడి దర్శనాలు నిలిపివేత

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ సంకల్పించిన మహోన్నత అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో …

శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్ ప్రారంభం

రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్‌లో పోలియో వ్యాక్సిన్‌ను రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు నెలల పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. …

కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

రంగారెడ్డి: ఘట్‌కేసర్‌ మండలం కొండాపూర్‌ గేట్‌ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి వ్యాన్ బోల్తా : ఐదుగురి మృతి

పరిగి: పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తాపడి ఐదుగురు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిగి సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. వికారాబాద్‌ మండలం ద్యాచారం నుంచి …

మనస్థాపంతో కుటుంబంతో సహా వ్యక్తి ఆత్మహత్య

రంగారెడ్డి: తాండూరు మండలం జినుగుర్తిలో విషాదం అలముకుంది. రాజు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి నిప్పటించుకున్నాడు. తల్లి లక్ష్మి, చెల్లెలు బుజ్జమ్మతో పాటు రాజు మృతి చెందారు. …

జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి …

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

   రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో …