Main
కొండాపూర్ గేట్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి: ఘట్కేసర్ మండలం కొండాపూర్ గేట్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్
రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
తాజావార్తలు
- 13 జిల్లాల్లో పోటాపోటీ పంచాయతీ
- ‘ఇథనాల్’పై తిరగబడ్డ రాజస్థాన్ రైతు
- ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి
- సిట్ ఎదుట వెంటనే లొంగిపోండి
- గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు వేములవాడ నియోజకవర్గంలో ప్రశాంతంగా ప్రారంభం
- లింగంపల్లిలో కాంగ్రెస్ నేతల దాడిలో బిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త మృతి
- పట్టణ సమస్యలు పరిష్కరించండి
- కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
- కోనాపురం కాంగ్రెస్ అభ్యర్థికి రూ.50 వేల విరాళం అందజేత…
- భారత్ ఊహల్లో తేలొద్దు
- మరిన్ని వార్తలు








