వరంగల్,డిసెంబర్24(జనం సాక్షి): జిల్లాలోని పరకాల మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో సురేష్ అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్చి, వరి …
మండిపడ్డ బిఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ వరంగల్,డిసెంబర్21(జనం సాక్షి ): ప్రభుత్వ వర్సీటీలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బిఎస్పీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ …
వరంగల్,డిసెంబర్21( జనం సాక్షి): మార్కెట్లలో అమ్మకాలకు వచ్చే రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని మార్కెటింగ్ అధికారులు సూచించారు. ఈ మేరకు అన్ని మార్కెట్లకు ఇప్పటికే ఆదేశాలు …
పంజాబ్లో లేని సమస్య ఇక్కడే ఎందుకు: ఎమ్మెల్సీ పల్లా వరంగల్,డిసెంబర్20(జనం సాక్షి ):రైతులు పండిరచిన ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి …
చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన జనగామ,డిసెంబర్11 (జనంసాక్షి) : జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించి అనువైన పంటల సాగుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్యవసాయ …
ప్రమాదంలో ఒకరు మృతి వరంగల్,డిసెంబర్9(జనంసాక్షి ): జిల్లాకేంద్రంలోని ఆటోనగర్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు కారు.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. వేగంగా వచ్చి ఢీకొట్టడంతో …
రైతులు ప్రత్యామ్నాయ పంటలకు అలవడాలి వరంగల్,డిసెంబర్8 జనం సాక్షి : ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ …