వరంగల్

ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు జనగామ,ఫిబ్రవరి23(జనం సాక్షి): కరోనా కష్టకాలంలో కొవిడ్‌ బాధితులను అమ్మలా అక్కున చేర్చుకున్న ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని పంచాయతీరాజ్‌ …

ఆర్టీసీకి గతేడాది కంటే సగం తగ్గిన ఆదాయం

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ భక్తులకు భద్రత, సౌకర్యాల కల్పనకు తొలి ప్రాధాన్యం వైద్యశిబిరం, మంచినీరు ఏర్పాటు కొత్తగూడెం అర్బన్‌, ఫిబ్రవరి 22 : ములుగు …

వేటగాళ్ల ఉచ్చులో ఎలుగుబంటి మృతి

  గంగారం ఫిబ్రవరి 22 (జనం సాక్షి) గ్రామంలో కి వచ్చిన ఎలుగుబంటి పిల్లలు పంచుకునే విషయంలో గొడవ రావడంతో వెల్లోకి వచ్చిన వైనం అటవీ అధికారుల …

కామ్రేడ్ దారావత్ జామ్లాకు జోహార్లు

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి22 (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం మద్దివంచ గ్రామపంచాయతీ కొత్తతండా కు చెందిన సీనియర్ కామ్రేడ్ దారవత్ జామ్లా సోమవారం సాయంత్రం మృతి చెందారు. …

ఎంసెట్‌ కోసం అధికారుల కసరత్తు

వరంగల్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి):జూన్‌లో ఇంజనీరింగ్‌,అగ్రికల్చర్‌,మెడికల్‌ (ఫార్మసీ) కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది..గత రెండేళ్లుగా కరోనా వైరస్‌ కారణంగా ఎంసెట్‌ పక్రియ ఆలస్యమవుతున్నందున ఈసారి సకాలంలో …

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను విజయవంతంగా జ‌రిగిందని దేవాదాయ శాఖమంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,

స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ప్ర‌భుత్వం త‌ర‌పున కృత‌జ్ఞ‌త‌లు మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను స‌త్క‌రించిన మంత్రులు మేడారం, ఫిబ్ర‌వ‌రి 19 : …

మహావైభవంగా జనజాతర

మేడారంలో వెల్లివిరిసన సాంస్కృతిక చైతన్యం ప్రజలు తండోపతండాలుగా రాక మొక్కులు తీర్చుకుని వేడుకుని తిరుగగుపయనం ములుగు, ఫిబ్రవరి 18 ( జనం సాక్షి): రెండేళ్లకోమారు జరగే సమ్మక్క, సారలమ్మ …

సమ్మక్క, సారలమ్మను కుటుంబ సమేతంగా దర్శించింన‌ మంత్రి గంగుల కమలాకర్

ములుగు : మేడారంలో వనదేవతలు సమ్మక్క, సారలమ్మను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా …

మంత్రి సత్యవతి రాథోడ్ ను పరామర్శించిన కలెక్టర్…

మహబూబాబాద్ బ్యూరో-ఫిబ్రవరి17 (జనంసాక్షి) రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తండ్రి మృతి చెందడంతో  జిల్లా కలెక్టర్ శశాంక, …

రైతుల్లో భరోసా నింపిన సిఎం కెసిఆర్‌

ఆర్థికంగా రైతుల ఎదుగుదలకు మార్గం పథకాలన్నీ వెన్నుతట్టి లేపేవే : కడియం వరంగల్‌,పిబ్రవరి17 (జనంసాక్షి):  దేశచరిత్రలో సీఎం కేసీఆర్‌ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రైతుబందు, రైతుబీమా అని …