వరంగల్

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే హెల్త్ ప్రొఫైల్ ఉద్దేశం…

రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు సిటీ స్కాన్ 10 పడకల ఐసియు,పిఎస్ఏ ప్లాంట్,పాలి ట్యూబ్ కేర్ ప్రారంభించిన మంత్రులు…. …

లారీ ఢీకొని ఒకరి మృతి

 పెన్ పహాడ్ . మార్చి 04 (జనం సాక్షి) :వేగంగా వచ్చిన లారీ ఎదురు  గా వస్తున్న బైక్ నుఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండల …

సమ్మక్క బ్యారేజ్‌లో ఏడాది పొడవునా నీరు: కడియం

ములుగు,మార్చి4 (జనం సాక్షి ) : దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క బ్యారేజ్‌ను మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి …

మెడికల్‌ కళాశాల నిర్మాణం కోసం స్థలాన్వేషణ

మరుగుశుద్ది ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి రామరాజు పల్లికి బస్‌ సర్వీస్‌ను ప్రారంభం జనగామ,మార్చి4 (జనం సాక్షి ) : జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల నిర్మాణానికి …

రికార్డు ధర పలికిన మిర్చి

ఎనుమాముల మార్కెట్లో క్వింటా ధర 32వేలు వరంగల్‌,మార్చి3(జనం సాక్షి): మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. ఈసారి మిర్చి పంట దిగుబడి తగ్గినా..ధరలు పెరగడంతో రైతులు …

రామప్ప ఆలయాన్ని సందర్శించిన టూరిజం డైరెక్టర్‌

ములుగు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రామప్ప దేవాలయాన్ని భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ టూరిజం డైరెక్టర్‌ జనరల్‌ జి. కమల వర్ధన్‌ రావు సోమవారం సందర్శించారు. …

ఘనంగా సేవాలాల్ జయంతి ఉత్సవాలు

… ప్రారంభించిన సర్పంచ్ రూప్లా నాయక్ స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 28 , (జనం సాక్షి ), చిల్పూర్ మండలంలోని ఫతేపూర్, గార్లగడ్డ గ్రామపంచాయతీల పరిదిలో గల …

కాళేశ్వరంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   జిల్లాలోని శ్రీ కాళేశ్వర` ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ఉదయం 11 గంటల …

మోడీ వ్యతిరేక మిషన్‌ బలపడుతుంది

బిజెపికి ఇక ఉక్కిరిబిక్కిరి తప్పదు ప్రజల నమ్మకాన్ని పూర్తికోల్పోచిన మోడీ ప్రత్యామ్నాయ రాజకీయాలపై కడియం వరంగల్‌,ఫిబ్రవరి28(ఆర్‌ఎన్‌ఎ): కేంద్రంలో మోడీకి వ్యతిరేకంగా మిషన్‌ మొదలయ్యిందని…ఇక బిజెపి ఆటలు సాగవని …

దళితబాధంవుడు కెసిఆర్‌: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): సీఎం కేసీఆర్‌ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత …