హైదరాబాద్

జగన్‌ నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌

విజయసాయిరెడ్డి తిరుపతి: జగన్మోహన్‌రెడ్డి నిర్దోషిగా బయటపడతారని ఆడిటర్‌ విజయసాయిరెడ్డి తెలిపారు.చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నివాసంలో  విలేరుల సమావేశం నిర్వహించారు. ఈ …

ప్రత్తిపాడు నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలతో ఈ రోజు తెదేపా అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై నేతలతో చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు.

గల్లీలో ఓమాట, ఢిల్లీలో ఓమాట సరికాదు

హైదరాబాద్‌: తెలంగాణ కోసం గల్లీలో ఒకమాట, ఢిల్లీలో ఒకమాట మాట్లాడడం సరికాదని తెరాస ఎమ్మెల్యే కేసీఆర్‌ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకాలలో అన్ని పార్టీలకు …

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన ఎల్వీ సుబ్రహ్మణ్యం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈరోజు సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. రూ 25 వేల బాండు, వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఎల్వీ …

బస్సు ప్రమాదాలపై స్పందించిన సీఎం

హైదరాబాద్‌: నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. గాయపడినవారుకి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల …

కదులుతున్న నైరుతి రుతుపవనాలు

విశాఖ: బడిశా నుంచీ దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ, తెలంగాణల మీదుగా ఏర్పడిన అల్పపీడన  ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల కోస్తాంధ్ర, తెలంగాణల్లో పలు …

నగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌, జూన్‌ 17 : నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌, లింగపల్లి, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, కాప్రా, …

ఇక ప్రజలు క్షమించరు

– తెలంగాణ ఎంపీలు తిరుగుబాటు సైరన్‌ – వేరు కుంపటికి తెలంగాణ ఎంపీలు సై – తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ ప్రజల్ని మోసం చేసింది – ఇక …

పాలమూరులో కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి పొడసూపాయి. ఆదివారం జరిగిన జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో మంత్రి డీకే అరుణ అనుచరులు వీరంగం సృష్టించారు. …

రాజకీయ విధానమే ముఖ్యం : సురవరం

ఆదిలాబాద్‌ : యూపీఏ ప్రకటించిన రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీపట్ల తమకు గౌరవం ఉందని, అయితే గౌరవం, స్నేహం కంటే రాజకీయ విధానమే మతకు ముఖ్యమని భారత కమ్యూనిస్టు …