హైదరాబాద్

ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కోర్టు కేసులు ముగిసిపోవు

  పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ను  నిర్దోషిగా నమ్మి ప్రజలు తీర్పునిచ్చారన్న వైఎస్‌ విజయ వ్యాఖ్యలను పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి …

నైరుతి ఆగమనంలో ఆలశ్యం

అల్పపీడనం పైనే ఆశలు..వర్షాభావంతో రైతాంగం నిరాశ హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం అత్యంత బలహీనంగా ఉండడంతో నైరుతి రుతుపవనాల …

సానుభూతి వల్లే వైఎస్సార్‌ సీపీ విజయం

18 నుంచి 28 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్ష అందరి సూచనల మేరకే భవిష్యత్తు కార్యాచరణ టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): ఉప ఎన్నికలకు …

ప్రజాసమస్యలపై పోరాడుతాం : కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 16(జనంసాక్షి): జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం ఉండబట్టే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించారని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో …

అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు

మహబూబ్‌నగర్‌:  అచ్చంపేట విద్యుత్‌ కేంద్రంలో  ట్రాన్స్‌ఫార్మర్‌ గ్యారేజ్‌లో  మంటలు చేలరేగుతున్నాయి ఫైర్‌ సిబ్బంది చేరుకుని ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

నక్కలదిన్నెలో దారుణం

కడప:  ప్రోద్దుటూరు మండలంలోని నక్కలదిన్నే గ్రామంలో కన్న తండ్రి తన మూడు సంవత్సరాల కూతురు గోంతు కోసి భార్యను సైతం కొట్టిచంపి అతను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య …

సీఎంతో సమావేశమైన బోత్స

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని క్యాంపు అఫిస్‌లో పీసీసీ అధ్యక్షుడు బోత్స సత్యనారయణ, విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్‌, రాజ్యసభ్యులు పాల్వాయి గోవర్థన్‌ రెడ్డి సీఎంను …

అద్వాని ఇంట్లో ఎన్డీయే భేటి

ఢిల్లీ: భారతీయ జనతపార్టీ సీనియర్‌ నేత ఎల్‌ కె అద్వాని ఇంట్లో ఎన్డీయే నేతలు సమావేశం కానున్నారు రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది ఎన్డీయే తరపున ప్రకటించనున్నారు. ఈ …

విద్యుదాఘాతంతో గిరిజనుడు మృతి

తలపై గాయంపట్ల పలుఅనుమానాలు? కురవి, జూన్‌ 16 (జనంసాక్షి): విద్యుత్‌ ఘాతానికి గిరిజనుడు మృతిచెందిన సంఘటన శనివారం ఉప్పరిగూడెంలో చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారంగా మండలంలోని ఉప్పరిగూడెం గ్రామ …

తిరుమలలో కొనసాగుతున్న రద్ది

తిరుమల: తిరుమలలో కొనసాగుతున్న రద్ది ,  31 కంపార్ట్‌మెంట్‌లు నిండి బారులు తీరుతున్న భక్తులు సర్వదర్శనానికి 20గంటల సమయం ప్రత్యేక దర్శణానికి 2కిలో మీటర్ల లైన్‌ కొనసాగుతుంది.