హైదరాబాద్
బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ
హైదరాబాద్: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
శరద్యాదవ్ తో ప్రణబ్ భేటీ
న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ముఖర్జీ జేడియూ నేత శరద్యాదవ్ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్వెంట కాంగ్రెస్నేత పవన్కుమార్ బన్సల్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
- అందరి సౌకర్యార్థం నీటి వసతి
- పది రోజులుగా నీళ్లు బంద్
- ఘనపూర్ ఆనకట్టకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడండి
- నేడు ఇంటర్ ఫలితాలు
- విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం
- సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత
- ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు…
- గ్రామపంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలి
- మరిన్ని వార్తలు



