జిల్లా వార్తలు
విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.
జగన్ను విచారించేందుకు అనుమతివ్వండి
హైదరాబాద్: వైకాపా అదిణస్త్రథ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.
మూడు స్థానాల్లో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు
ఉప ఉన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మూడు స్తానాల్లో డిపాజిట్ గల్లంతయింది. పోలవరం, పరకాల, అనంతపురం అసెంబ్లి స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది.
మద్యం దుకాణాలు తనికీ
కాగజ్నగర్. పట్టణంలో మద్యం దుకాణాలను ఎన్ఫోర్స్మెంట్ జిల్లా బృందం ఎస్సైలు రాములు, రాజేశ్వర్ ఆధ్వర్యంలో తనికీలు నిర్వహించారు. ఈ తనికీలు ఏ దుకాణంపైనా కేసు నమోదు చేయలేదు.
తాజావార్తలు
- పదవీకాలం ముగిసింది.. జోక్యం చేసుకోలేం
- ట్రంప్, పుతిన్ భేటీ 15న..
- భారీ వర్షాలతో ఢల్లీిని అతలాకుతలం
- 334 రాజకీయ పార్టీలకు ఈసీ ఝలక్
- ఆధారాలతోనే రాహుల్ ఆరోపణలు
- భారత్పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు
- ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం
- అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు
- ఎస్సీవో సదస్సులో పాల్గొనండి
- భారత్లో పర్యటించండి
- మరిన్ని వార్తలు