ముఖ్యాంశాలు

పాలిథిన్ నివారణ అందరి బాధ్యత: మున్సిపల్ చైర్మన్

పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ నివారణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ లో డాక్టర్ …

నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో నూతన మత్స్య సహాకార సంఘం కమ్యూనిటీ హాల్ భవనం భూమి పూజ

ముఖ్య అతిథిగా డాక్టర్.కూచ్చుకుళ్ళ రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్, మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ….. నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 18(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ …

బండ బీమాంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలము నాగర్ దొడ్డి గ్రామంలో ధ్వజస్తంభం ఏర్పాటు లో బాగంగా ఆంజనేయ స్వామినీ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరంటిఆర్ఎస్ నాయకులు …

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే ఆనంద్.

మర్పల్లి మండల పరిధిలోని  కల్కోడ గ్రామ సర్పంచ్, మండల వీరశైవ లింగాయత్ గౌరవ అధ్యక్షులు శివకుమార్ కుమారుడి వివాహము ఆదివారం రోజున సంగారెడ్డి పట్టణంలోని లక్ష్మి నరసింహ ఎల్  ఎన్ …

నిరుపేద వరుడికి ఆర్థిక సహాయం అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి, రాములు కుమారుడు చింటు వివాహానికి ఎం.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర …

అయప్ప బిక్షలో పాల్గొన్న బలరాం జాదవ్.

మండలంలోని తేజాపూర్ గ్రామానికి చెందిన జంగంపెల్లి రమేష్ స్వామి తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ని  అయ్యప్ప సన్నిధానంలో బిక్షకు ఆహ్వానించారు.ఆదివారం …

నూతన దంపతులను ఆశీర్వదించి న కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి

మీర్పేట్  కార్పొరేషన్ జిల్లెల్గూడ వాస్తవ్యులు చింతల హేమలత మోహన్ ముదిరాజ్ దంపతుల ప్రథమ పుత్రిక డాక్టర్ వాసంతి.( ఎండి.జనరల్ మెడిసిన్).. డాక్టర్ యశ్వంత్.( ఎమ్మెస్ . జనరల్ …

21న ఖమ్మం లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయండి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ వంశీ

కొండమల్లేపల్లి డిసెంబర్ 18 జనంసాక్షి న్యూస్ : ఈనెల 21న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి జమాల్ పూర్ …

రెండవ ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి కృషి

రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా పని చేస్తున్న రెండవ ఏఎన్ఎం లకు అలవెన్స్ లు , డ్రెస్ మెయింటెనెన్స్ కోసం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ …

సదాశివపేట గుంతల్లో కొరుక్కుపోయిన డీసీఎం వాహనం.

సదాశివపేట్ పట్టణంలో భగీరథ పనులు చేపడుతుండడంతో పట్టణంలో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కావున శుక్రవారం సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో మిషన్ భగీరథ పనుల కోసం …