వార్తలు

కాల్‌లిస్ట్‌ లీక్‌ వ్యవహరంలో నాచారం సీఐ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడి లక్ష్మినారయణ, చంద్రబాల కాల్‌లిస్ట్‌ లీక్‌ చేసిన వ్యవహరంలో నాచారం సీఐ శ్రీనివాసరావును సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు సీఐని సస్పెండ్‌ చేస్తూ …

రాష్ట్ర పరిస్థితులను సోనియా వివరించా: సర్వే

హైదరాబాద్‌: ఉప ఎన్నిక ఫలితాలు, రాష్ట్ర పరిస్థితులను సోనియాకు వివరించినట్లు ఎంపీ సర్వే సత్యనానాయణ తెలిపారు. ఈ రోజు ఆయన సోనియా సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. …

ఏఐఎన్‌ఎఫ్‌ ఆందోళన

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఏఐఎన్‌ఎఫ్‌ శుక్రవారం ఆందోళన చేపట్టింది. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందజేయాలని ఏఐఎన్‌ఎఫ్‌ డిమాండ్‌ చేస్తోంది. డీఈఓ, ఎంఈఓ పోస్టులు …

చిదంబరంను కలిసిన బొత్స

ఢిల్లీ: రాష్ట్ర నేతలు పలువురు ఢిల్లీ పెద్దలతో వరుసగా సమావేశమవుతున్నారు. కేంద్రమంత్రి చిదంబరంతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు సమావేవం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు …

ఒలింపిక్స్‌లో ఆడేందుకు పేన్‌ ఆమోదం

న్యూఢిలీ:లండన్‌ ఒలింపిక్స్‌లో ఆడేందుకు టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అంగీకరించాడు.ఏఐటీఏ ఎంపిక చేసిన ఏ ఆటడాడితోనైనా ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఈరోజు అధికారికంగా విడుదల చేసిన …

హైదాబాద్‌కు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో శుక్రవారం బులియన్‌ దరలు ఈవిధంగా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,400 నమూదైంది.కిలో వెండి రూ.53,000 ధర పలుకుతోంది.

రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి …

పట్టాభికి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సస్పెండ్‌ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి  అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం …

ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా …

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసుగూడా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులకు మరణించారు. ఆరగురు …