వార్తలు
దేశీయ స్టాక్ మార్కెట్ల స్వల్ప లాభం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్మార్కెట్లో సెన్సెక్స్ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.
సుర్జీత్సింగ్ విడుదల
న్యూఢిల్లీ: సుర్జీత్సంగ్ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్ జైలులో మగ్గుతున్న సుర్జీత్సింగ్ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ అధికారులు అయనను భారత్కు అప్పగించారు.
తాజావార్తలు
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- Janam Sakshi
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- మరిన్ని వార్తలు