వార్తలు

సింహాద్రి ఎన్‌టీపీసీ వద్ద మత్స్యకారుల ఆందోళన

పరవాడ:  ఉపాధి విషయమై విశాఖ జిల్లా పరవాడ మండలం చిక్కవానిపాలెం మత్స్యకారులు సింహ్రాద్రి ఎస్‌టీపీసీ జెట్టీ వద్ద చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి  తీసింది. మత్స్యకారులు …

దేశీయ స్టాక్‌ మార్కెట్ల స్వల్ప లాభం

ముంబయి:  దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. ముంబయి స్టాక్‌మార్కెట్‌లో సెన్సెక్స్‌ 40 పాయింట్లు, నిస్టీ 10 పాయింట్లు లాభంలో కొనసాగుతున్నాయి.

సుర్జీత్‌సింగ్‌ విడుదల

న్యూఢిల్లీ:   సుర్జీత్‌సంగ్‌ 30 ఏళ్ల నుంచి పాకిస్థాన్‌ జైలులో  మగ్గుతున్న సుర్జీత్‌సింగ్‌ ఈరోజు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్‌ అధికారులు అయనను భారత్‌కు అప్పగించారు.

నిలిచిన హైదరాబాద్‌-బ్యాంకాక్‌ విమానం

హైదరాబాద్‌: శంషాబాద్‌లో నిలిచిన బ్యాంకాక్‌ విమానం హైదరాబాద్‌ నుండి బ్యాంకాక్‌ వెళ్లాల్సిన పాయి ఎయిర్‌లైన్స్‌ విమానం సాంకేతికలోపంతో శంషాబాద్‌ విమానశ్రయంలో నిలిచిపోయింది. సాంకేతికలోపాన్ని  సరిదిద్దేందుకు విమానాశ్రయ సిబ్బంది …

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ

హైదరాబాద్‌:  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యిక్షుడు  బొత్స సత్యనారాయణ ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నారు. యూపీఏ రాష్ట్రప్రతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ దాఖలు చేయనున్న నేపధ్యంలో …

ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, …

హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్‌

రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్‌ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌, బీహర్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల …

గురువారం విడుదల కానున్న సూర్జీత్‌

ఇస్లామ్‌బాద్‌: పాక్‌ కారాగారంలో గత 30 ఏళ్ళుగా శిక్ష అనుభవిసున్న సూర్జిత్‌సింగ్‌ గురవారం విడుదల కావచ్చని తెలుస్తొంది.1989లో అప్పటి పాక్‌ అధ్యక్షుడు సూర్జిత్‌ మరణశిక్షను జీవిత ఖైదుగా …

వాయలార్‌తో, కావూరి, పాల్వాయి, జేసీ సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలర్‌ రవితో కావూరి సాంబశివరావు ,పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ కావూరి నివాసంలో …

29 న ఎంసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఫలితాలను ఈ నెల 29న సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేయనున్నట్టు ఉన్నత విద్యా శాఖాధికారులు తెలిపారు. గల నెలలో రాష్ట్రవ్యాప్తంగా జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఎంసెట్‌ …