విద్య

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ప్రకటించిన కేంద్రం

ఏపీలో ఇద్దరికి, తెలంగాణలో ఇద్దరికి చోటు దేశవ్యాప్తంగా 44 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశ …

20వేల కోట్లతో సోలార్‌ లైట్‌ స్కీమ్‌

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం బీహార్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీహార్‌ లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీష్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. …

అక్రమ సంబంధానికి రక్షణ కోసం హైకోర్టుకెక్కిన జంట

ఆమెకు పెళ్లయ్యింది.. భర్తతో గొడవలు అయ్యాయి. దీంతో విసిగి వేసారిన భార్య భర్త నుంచి దూరమైంది. అయితే తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడిరది.. …

అతి పెద్ద లోహ నిక్షేపాలు తాలిబన్ల హస్తగతం

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆప్ఘనిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో ఉన్న ప్రజలు భయంతో పారిపోతున్నారు. కాబుల్‌ ఎయిర్‌ పోర్ట్లో భారీ సంఖ్యలో జనాలు ఉన్న వీడియోలు ప్రస్తుతం …

ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌?

మైదానాల్లోకి ప్రేక్షకులకు అనుమతి న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సెప్టెంబర్‌ 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) సెకెండ్‌ ఎడిషన్‌ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో …

సుడోకో సృష్టికర్త మృతి

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రముఖ పజిల్‌ గేమ్‌ సుడోకోను సృష్టించిన మాకి కాజి(69) బైల్‌ డక్ట్‌ క్యాన్సర్‌తో మృతి చెందారు. టోక్యో మెట్రో ప్రాంతానికి చెందిన మిటాకా సిటీలో ఆయన …

జపాన్‌ గ్రాండ్‌ ప్రీ వెంట్‌ రద్దు

టోక్యో,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఫార్ములావన్‌కు చెందిన జపాన్‌ గ్రాండ్‌ ప్రీ ఈవెంట్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. ఆ ఈవెంట్‌ను అక్టోబర్‌ 8 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించాల్సి …

కోహ్లి సేనపై ప్రశంశల జల్లు

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అసాధారణ విజయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటీవలి ఒలింపిక్‌ పతక విజేతలపై దేశవాసులు సంబరాలు చేసుకున్నట్టుగానే… చిన్నా, …

40 బంతుల్లో తుఫాన్‌ ఇన్నింగ్స్‌

బర్మింగ్‌హామ్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): వైట్‌ బాల్‌ క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకు తిరుగులేదని చెప్పాలి. వన్డేల్లో ఎన్నో అద్భుత రికార్డులు ఈ జట్టు సొంతం. జాసన్‌ రాయ్‌, బట్లర్‌, మోర్గాన్‌ వంటి …

డ్రెస్సింగ్‌ రూమ్‌లో క్రేజీ స్టెప్పులతో సెలబ్రేట్‌ చేసుకున్న మహ్మద్‌ సిరాజ్‌

లండన్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): లార్డ్స్‌ టెస్టులో దక్కిన ఘన విజయాన్ని భారత జట్టు ఓ రేంజ్‌లో సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో నాలుగేసి వికెట్లు తీసి, భారత …

తాజావార్తలు