విద్య

మిలిటరీ తిరుగుబాటుదారుల ఘాతుకం

మయన్మార్‌లో వేయిమంది కాల్చివేత న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఈ ఏడాది ఫిబ్రవరిలో సైన్యం మయన్మార్‌ ప్రభుత్వాన్ని కూలదోసినప్పటి నుండి ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పౌరులు మరణించారని అసిస్టెన్స్‌ …

కువైట్‌కు భారతీయ విమానాలకు అనుమతి

కువైట్‌ కేబినేట్‌ నిర్ణయంతో 22నుంచి రాకపోకలు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): కువైట్‌లోకి భారత్‌ నుంచి విమానాలు నేరుగా ప్రవేశించేందుకు ఆ దేశం అనుమతి ఇచ్చింది. ఈ నెల 22 …

విపక్షాలకు కలసి వస్తున్న మోడీ వ్యతిరేక నిరసనలు

ప్రజాందోళనలను అనుకూలంగా మార్చుకుంటున్న ప్రతిపక్షం దేశంలో పరిస్థితులతో మరిన్ని పోరాటాలకు సిద్దంగా నేతలు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనప్పటి నుంచీ ఏదో రూపంలో …

మోడీపట్ల మునుపటి ఆరాధ్యభావం ఏదీ

పార్టీలనూ పెదవి విరుస్తున్న నేతలు? ఏకపక్ష నిర్ణయాలపైనా పార్టీలో ఆందోళన న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశంలో నిరసనలు సుదీర్ఘంగా జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో నిరిసనలు, ఆందోళనల …

ఎన్డీఏలో మహిళలకు ప్రవేశం ఎందుకు లేదు?

` మైండ్‌సెట్‌ మార్చుకోండి ` ఆర్మీ అధికారులపై సుప్రీం సీరియస్‌ ` స్త్రీలను ప్రవేశపరీక్షలకు అనుమతినిస్తూ తాత్కాలిక ఆదేశాలు జారీ ` వారిని అడ్డుకోవడం లింగ వివక్ష …

అమెరికా ఎందకిలా చేస్తోంది?

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): అప్ఘనిస్తాన్‌ దేశం పరిస్థితి చూసి ప్రపంచం జాలి పడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఊహించుకొని అక్కడి ప్రజలు భయాందోళనకు …

అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు

కాబూల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఐస్‌క్రీమ్‌లు తింటూ, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లో ఆటలాడుతూ, జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎంతో …

జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్‌ రూమీపై కేసు నమోదు

ఆగ్రా,ఆగస్ట్‌18(జనంసాక్షి): జాతీయ జెండాను అవమానించినందుకు రాయల్‌ జామా మసీదు ముఫ్తీ ఖుబైబ్‌ రూమీపై కేసు నమోదు చేసినట్లు మంటోలా పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మసీదులో …

దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.1 గా నమోదు వనువాటు,ఆగస్ట్‌18(జనంసాక్షి): దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని ద్వీప దేశం అయిన వనువాటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూప్రకంపనల …

హైతీలో ప్రకృతి ప్రకోపానికి 1,941 మంది బలి

దాదాపు పదివేలమందికి గాయాలు హైతీ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ప్రకృతి ప్రకోపం హైతీని కుదిపేసింది. ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. మరెంతోమంది చిన్నారులను అనాథలను చేసి రోడ్డున పడేసింది. గత శనివారం 7.2 …

తాజావార్తలు