సీమాంధ్ర

చాలు సారూ…సెలవు విూకు

నమ్మకంగా వచ్చి నట్టేట ముంచి జగన్‌ ఐదేళ్ల పాలన విధ్వంసంతో మొదలు దెబ్బతినని రంగా లేవు..నష్టపోని వ్యక్తి లేడు అమరావతి,జూన్‌4 (జనంసాక్షి) : ఒక్క ఛాన్సు ఇవ్వండి.., …

ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఘ‌న విజ‌యం

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట ల‌క్ష్మీ …

మంత్రులంతా ఓటమి దిశగా పయనం

కౌంటింగ్‌ కేంద్రం నుంచి వెళ్లిపోయిన రోజా ఓటమిని అంగీకరిస్తూ పోస్ట్‌ ప ఎట్టిన రోజా అమరావతి,జూన్‌4 (జనం సాక్షి) : ఏపీలో వన్‌సైడెడ్‌గా కూటమి అభ్యర్ధులు విజయం …

ఎపిలో వార్‌ వన్‌సైడ్‌

భారీ విజయం దిశగా టిడిపి కూటమి జగన్‌ మినహా మంత్రులంతా ఇంటిబాట రాయలసీమలోనూ టిడిపిదే హవా రాజీనామాకు సిద్దమైన జగన్‌ చంద్రబాబుకు పార్టీ శ్రేణుల ఘన స్వాగతం …

యూపీలో స‌మాజ్‌వాదీ పార్టీ హ‌వా

ల‌క్నో: అఖిలేశ్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ పార్టీ దూసుకెళ్తోంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌మ‌దే అన్న ధీమాలో ఉన్న బీజేపీకి .. ఎస్పీ ఊహించ‌ని షాక్ ఇచ్చిన‌ట్లు తాజా స‌మాచారం …

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు

ఏపీలో కొన్ని గంటల వ్యవధిలోనే రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే టీడీపీ విజయం పట్ల సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. కూటమి పార్టీలు అత్యధిక స్థానాల్లో …

టీడీపీ ఖాతాలోకి రాజ‌మండ్రి అర్బ‌న్‌

రాజమండ్రి అర్బ‌న్‌ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ విక్ట‌రీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఖాతాలో రెండో విజయం చేరింది. రాజమండ్రి అర్బ‌న్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి …

కుప్పంలో చంద్రబాబు ముందంజ

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో  ఉన్నారు. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబు 11,003 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చంద్రబాబుకు 38,532 …

ఆంధ్రా ఓటర్లు కూటమి వైపే ..

ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి ఈవీఎం ఓట్ల కౌంటింగ్ …

ఓటమి దిశగా రోజా..

8 వేల పైచిలుకు ఓట్లతో వెనుకంజ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ వైసీపీకి ఎదురుగాలి వీస్తున్న సంగతి తెలిసిందే. మంత్రులతో సహా వైసీపీ సీనియర్ …