సీమాంధ్ర

జగన్‌ పాలనలో ఎంతో మందిని చంపారు కదా వారిలో ఒక్క పేరైనా చెప్పొచ్చుగా: లోకేశ్

అమరావతి: ‘మాస్క్‌ అడిగారని డా.సుధాకర్‌ను, జే బ్రాండ్‌ దోపిడీని ప్రశ్నించారని ఓం ప్రతాప్‌ను, గంజాయి మాఫియా గుట్టురట్టు చేస్తాడని డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని, ఓట్ల కోసం సొంత బాబాయి …

ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం: మంత్రి నారా లోకేశ్ స్పష్టీకరణ

తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి …

ఢిల్లీలో మాజీ సీఎం నిరసన..

వైసీపీ అధినేతకు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే నెలరోజుల్లోనే అనేక …

వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య గుడ్ బై

ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య …

మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ పై కేసు నమోదు ఏ3గా జగన్ పేరును పేర్కొన్న పోలీసులు ఏ1గా సునీల్, ఏ2గా సీతారామాంజనేయులు మాజీ సీఎం జగన్ పై కేసు …

ఆర్థికస్థితిని దెబ్బతీసిన డబ్బుల పందేరం

అమరావతి : వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివిధ పథకాలతో ప్రజలను ఓటుబ్యాంక్‌గా మార్చుకునే యత్నంలో రాష్టాన్న్రి దివాళా తీయించారు. ఐదేళ్లపాటు యధేఛ్చగా సాగిన పందేరం ఇప్పుడు ఎపిని …

11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం

హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం …

సీఎంగా ప్రమాణస్వీకారం టూ తిరుమల

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సాయంత్రం …

ఏపీ ఈఏపీసెట్‌ల్లో తెలంగాణ విద్యార్థి శ్రీశాంత్‌రెడ్డి సత్తా

 ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్‌రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో శ్రీశాంత్‌రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు. మంగళవారం అమరావతిలో ఈఏపీసెట్‌ …

చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి పదవులు …

తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి సహా 8 మంది …