సీమాంధ్ర

గంజాయి అక్రమ రావాణపై దృష్టి

కఠినచర్యలకు దిగిన పోలీసులు విశాఖపట్టణం,డిసెబర్‌11 (జనంసాక్షి)  జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి …

ఎర్రకూలీలకు డబ్బు జమలపై ఆరా?

చిత్తూరు,డిసెంబర్‌11 (జనంసాక్షి)    కొందరు బడా వ్యాపారవేత్తలు ఎర్రచందనం అక్రమ రావాణాతో కోట్లు సంపాదిస్తున్నారు.  వీరంతా అడ్వాన్సుగా కూలీలకు డబ్బులు జమచేస్తున్నారు. దీంతో చర్యలు తీసుకుంటున్నా శేషాచలం అడువుల్లో …

ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా మోడీ నిర్ణయాలు

కార్పోరేట్లకు ఊడిగం చేసే యత్నాలకు పెద్దపీట ప్రభుత్వాల తీరుపై మండిపడ్డ నారాయణ విజయవాడ,డిసెంబర్‌11((జనంసాక్షి) ): ప్రజల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా పాటుపడాలనే విషయంపై రాజ్యాంగంలోని ఆదేశిక …

ఓటీఎస్‌పై ఎల్లోవిూడియా దుష్పచ్రారం 

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి,డిసెంబర్‌10(జనం సాక్షి): ఓటీఎస్‌పై ఎల్లోవిూడియా దుష్పచ్రారం చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ …

దేశం కోసం కొడుకు ప్రాణాలర్పించాడు

కన్నీరుమున్నీరయిన సాయితేజ తండ్రి చిత్తూరు,డిసెంబర్‌10 జనంసాక్షి: దేశం కోసం తన కుమారుడు ప్రాణాలర్పించడం గర్వంగా ఉందని సాయితేజ తండ్రి మోహన్‌ అన్నారు. తనకు ఆర్మీలో చేరే అవకాశం …

సాయితేజ కుటుంబానికి కోటి ఇవ్వాలి:చంద్రబాబు

అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  హెలికాప్టర్‌ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని  చంద్రబాబు కోరారు. ఈ మేరకు రాష్ట్ర …

ట్రాక్టర్‌ బోల్తా: 22మందికి గాయాలు

విజయనగరం,డిసెంబర్‌10 జనంసాక్షి:  విజయనగరం జిల్లా బొండపల్లి మండలం చామలవలస వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడిరది. ఈ సంఘటనలో 22 మందికి గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమం ఉంది. …

గిరిజనుల పెన్షన్‌ పునరుద్దరించాలి: లోకేశ్‌ లేఖ

అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. …

చడ్డీగ్యాంగ్‌ పనిపడతాం పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా

విజయవాడ,డిసెంబర్‌10 జనంసాక్షి:  నగరంలో చడ్డీ గ్యాంగ్‌  అరాచకాలపై పోలీస్‌ కమిషనర్‌ క్రాంతి రాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడుతూ చడ్డీ గ్యాంగ్‌ …

ఇష్టమైతేనే ఓటిఎస్‌..లేకుంటే లేదుమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంఓగలు,డిసెంబర్‌10 జనంసాక్షి: : చంద్రబాబు ఎలా అబద్దాలు చెబుతాడో నారా లోకేష్‌ కూడా అలాగే అబద్దాలు చెబుతున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ …