సీమాంధ్ర

కానిస్టేబుల్‌ ఆశతీరకుండానే యువకుడు మృతి

ఏలూరు, జూలై 18 : పోలీసు కానిస్టేబుల్‌ కావాలన్న ఆశ తీరకుండానే ఒక యువకుడి నిండు ప్రాణం పోయింది. పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నిర్వహించిన ఐదుకిలో …

విద్యార్థులతో పనిచేయించడం నేరం

గుంటూరు, జూలై 18: 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయిస్తే నేరమని, అటువంటి వారిపై కేసులు పెడతామని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన …

అభివృద్ధి నిధులతో మౌలిక సౌకర్యాలు

గుంటూరు, జూలై 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, …

రైతు, విద్యుత్‌ సమస్యలపై టిడిపి ధర్నా

విజయనగరం, జూలై 18 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ శాఖ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా …

21 నుంచి సిపిఐ సందర్శన

విజయనగరం, జూలై 18 : పట్టణంలోని అన్ని వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఉద్యమించాలని నిర్ణయించినట్లు సిపిఐ మండల కార్యదర్శి బుగత …

సమయపాలన పాటించండి

విజయనగరం, జూలై 18 : నిత్యం రద్దీగా ఉండే విజయనగరం-చీపురుపల్లి ప్రాంతాల మధ్య నడిచే ఉదయం వేళ బస్సులు సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థినీ విద్యార్థులు …

పాముకాటుకు గర్భిణీ మృతి

విజయనగరం, జూలై 18 : పార్వతీపురం మండలం ములగ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీ సురాపాటి సంధ్యారాణి (22) బుధవారం నాడు పాము కాటుకు మృతి …

మిస్టరీగా మారిన పోస్టల్‌ నగదు మాయం విజయనగరం,

జూలై 18 : కోటగండ్రేడు బ్రాంచి పోస్టాఫీసుకు వచ్చిన డబ్బుల్లో రూ.40వేలు లేకపోవడం మిస్టరీగా మారింది. కోటగండ్రేడు ఎస్‌వో ఎప్పటిలాగే ఆరు లక్షల రూపాయలు డ్రా చేశారు. …

21లోగా మైనార్టీ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేయాలి

శ్రీకాకుళం, జూలై 18 : జిల్లాలోని మైనార్టీకి చెందిన పదొతరగతి లోపు విద్యార్థులు ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో ఈ నెల 21వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని …

20 మంది ఒప్పంద అధ్యాపకులపై వేటు

శ్రీకాకుళం, జూలై 18 : జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న 20 మంది ఒప్పంద అధ్యాపకులపై వేటు వైస్తూ జిల్లా అదనపు జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్‌ …