Featured News

ఇటీవల మయన్మార్‌లోని

ఇటీవల మయన్మార్‌లోని రోహిన్‌గ్యా తెగకు చెందిన ఇరవై వేల ముస్లింలను ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ఆ తెగ ముస్లిం మహిళలు శుక్రవారం …

విడిపోయి కలిసుందాం

ఇదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష : కొండా లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3, (జనంసాక్షి): రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కూడా విడిపోయి కలిసుందామని, అదే అందరికీ …

లండన్‌లో భారత్‌కు రెండో పతకం

-షూటింగ్‌లో విజయ్‌కుమార్‌కు రజతం లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో భారత్‌ రెండో పతకం సాధించింది. పురుషుల 25 మీటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ భారత షూటర్‌ విజయ్‌కుమార్‌ …

ఈ మొక్క మహా వృక్షం కావాలి

– జనంసాక్షి దినపత్రిక బేష్‌ – సెక్షన్‌ కోర్టు జడ్జి మంగారి రాజేందర్‌ కరీంనగర్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికలు …

దేశ వ్యాప్తంగా రక్షా బంధన్‌ సంబురాలు

ఢిల్లీలో రాఖీలు కట్టించుకున్న రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో గవర్నర్‌, సీఎం హైదరాబాద్‌, ఆగస్టు 2 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. మహిళలు తమ …

ఒలింపిక్స్‌లో సెమిస్‌లోకి హైదరాబాదీ సైనా

లండన్‌ ఆగస్టు 2 : భారత ఏష్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఒలింపిక్‌ పతకానికి చేరువ అవుతోంది. హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా బ్యాడ్మింటన్‌ మహిళా సింగిల్స్‌లో …

కుళ్లు రాజకీయాల్లోకి రాను

రాజకీయ పార్టీని స్థాపించను : అన్నా న్యూఢిల్లీ , ఆగస్టు 2 (జనంసాక్షి):కుళ్లు రాజకీయాల్లోకి తాను రానని, రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని అన్నాహజారే …

కరీంనగర్‌లో కొకైన్‌ గరళం

విక్రయిస్తూ పట్టుబడ్డ బువకులు నిందితుల్లో ఇకరు మైనరు కాగా ,మిగతా ఇద్దరు 2ఏళ్ల లోపువారే తల్లి దండ్రుల్లో ఆందోళన, దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు వేములవాడ / …

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాఖీ వేడుకలు

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల మహిళలు గవర్నర్‌కు రాఖీ కట్టారు, ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్‌ శుభాకాంక్షలు …

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పూనే

కేంద్ర హోంమంత్రి పర్యటించాల్సిన ప్రదేశంలోనే పేలుళ్లు దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్‌ ..ముమ్మర తనిఖీలు పూణే : మహారాష్ట్రలోని పూణే నగరం వరుస బాంబుదాడులతో దద్దరిల్లింది. బుధవారం సాయంకాలం …