అమలు చేయాల్సిందే : ‘సుప్రీం’ ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 1 (జనంసాక్షి): ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏకీకృత ఫీజు విధానం మాత్రమే అమలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి …
క్విట్ తెలంగాణ గన్ పార్కువద్ద ధర్నా ఆగస్టు 1 నుంచి ఎనిమిది వరకు ధర్నాలు, ర్యాలీలు తెలంగాణ ప్రజాఫ్రంట్ పిలుపు హైదరాబాద్, ఆగస్టు 1 (జనంసాక్షి): హైదరాబాద్ …
తెలంగాణ సాధించే వరకూ పోరు వీడను: స్వామిగౌడ్ టీఎన్జీవో అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన దేవి ప్రసాద్ హైద్రాబాద్,జూలై 31 (జనంసాక్షి): ఉద్యమానికి పునరంకితామవుతానని టీఎన్జీవో తాజా మాజీ …
న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. …
సెప్టెంబర్మార్చ్ను విజయవంతం చేద్దాం ప్రచారానికి కదులుండ్రి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ‘మార్చ్’ లో పాల్గొంటాయి కోదండరామ్ పిలుపు హైదరాబాద్, జూలై 30 (జనంసాక్షి) : తెలంగాణ రాక …
ఎస్-11 బోగీలో మంటలు.. 44మంది సజీవదహనం? మరో 28 మందికి గాయాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 :తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో లేచిన మంటలకు …
ఇస్లామిక్ బ్యాంకింగ్ ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకింగ్కు విపరీతంగా ఆదరణ పెరుగుతోందని, ప్రజల అవసరాలను వ్యాపార కోణం తో చూసే వాణిజ్య బ్యాంకులకు …