Featured News

అవినీతి నిర్మూలన మన నుంచే మొదలుపెట్టాలి: అబ్దుల్‌ కలాం

హైదరబాద్‌: అవినీతిని నిర్మూలించాలనునేవారంతా మొదట తమ ఇంటినుంచే ఉద్యమాన్ని మొదలు పెట్టాలని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం సూచించారు. వంద కోట్ల జనాభా దాటిన మన దేశంలో …

టీ జేఏసీ ఆధ్వర్యంలో పర్లపల్లిహరిత బయోప్లాంట్‌ను సందర్శించిన డాక్టర్ల బృందం

కరీనంరగర్‌: టీజేఏసీ కమిటీ సూచన మేరకు సోమవారం డాక్టర్ల బృందం హరితబయోప్లాంట్‌ను సందర్శించారు. పర్లపల్లి గ్రామపంచాయితీ పరిధిలో బయోప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్న పదార్థాల వల్ల వచ్చే విషవాయువుల …

రైలు ప్రమాదంలో 47 మంది మృతి

నెల్లూరు: నెలూర్లులో జరిగిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాద దుర్ఘటనలో 47 మంది మృతిచెందినట్లు రైల్వే అధికారులు ధ్రువీకరించారు. మరో 28 మందికి గాయాలైనట్లు తెలియజేశారు. ప్రమాదం జరిగిన …

జన్‌లోక్‌పాల్‌ కోసం.. జనంసాక్షిగా

మరణించేవరకు పోరాడుతా నిర్వదిక దీక్ష ప్రారంభించిన హజారే న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి): ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషిచేస్తూ.. సామాజిక కార్యకర్తగా ఉన్న అన్నా హజారే ఆదివారం …

ఫ్రాన్స్‌లో భారతీయుల నల్లడబ్బు రూ.565 కోట్లు

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌లో భారతీయుల అక్రమంగా రూ.565కోట్ల మేరకు నల్లధనం దాచుకున్నట్లు తెలిపింది. ద్వంద్వపన్నుల విధానం నుంచి తప్పుకునే ఆంశం ప్రాతిపదికగా సమాచార మార్పిడి కింద ఫ్రాన్స్‌ తమ …

బ్రహ్మాస్‌ క్షిపణి విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా): ఇక్కడ సముద్రతీరంలో ఉన్న చడీపూర్‌ ప్రయోగక్షేత్రంలో బ్రహ్మోస్‌ శబ్దవేధి క్షి పణిని ఆదివారం పరీక్షించారు. ఇది 300 కిలోల సాంప్రదాయిక పేటుడు పదార్ధాలను మోసుకు పోగలదు. …

సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదు : హరీష్‌

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): తెలంగాణ పై స్పష్ట మైన వైఖరి చేప్పని సీమాంధ్ర పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు అన్నారు. …

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన ఇంకొంత కాలం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఒక్క …

రాజకీయ పార్టీ పెట్టను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాహజారే

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌, బీజేపీల చేతిలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉండదని ప్రముఖ సంఘసేవా కార్యకర్త అన్నా హజారే అన్నారు. తాను స్వయంగా ఎన్నికలలో పాల్గొనబోవటం లేదని శుద్ధమైన …

సెప్టెంబర్‌లో తెలంగాణ విషప్రచారం నమ్మొద్దు : కేకే

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి): సెప్టెంబర్‌లోగా తెలంగాణ వస్తుందన్న ఆశాభా వాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు కె.కేశవరావు అన్నారు. శనివారం ఉదయం గాంధీభవన్‌కు వచ్చారు. అక్కడ మౌనదీక్ష …