Featured News

తెలంగాణపై విషం చిముతున్న 12 ఫార్మా కంపెనీల ముసివేతకు ఆదేశాలు

హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల భూములు, పొలాలు, నీళ్లు, పచ్చదనం, ఉపాధి కొల్లగొట్టి ఇంతకాలం తమ బ్యాంకు బ్యాలెన్సులు పెంచుకుని, ఇక్కడి ప్రజల …

పాక్‌లో భూకంపం

– ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు న్యూఢిల్లీ, జూలై 12 (జనంసాక్షి) : అఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో ఏర్పడిన భారీ భూకంపం పొరుగు దాని పొరుగు దేశమైన …

ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ

– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన …

భూవనేశ్వర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రణబ్‌ ముఖర్జీ

భూవనేశ్వర్‌ ఎన్నికల ప్రచారంలో ప్రణబ్‌ ముఖర్జీ

అమెరికా ప్రథమ పౌరురాలు మైకెల్‌ ఓబామా స్కూల్‌ విద్యార్ధులతో ఆటలపోటీల్లో సరదాగా గడుపుతున్న దృశ్కం

అమెరికా ప్రథమ పౌరురాలు మైకెల్‌ ఓబామా స్కూల్‌ విద్యార్ధులతో ఆటలపోటీల్లో సరదాగా గడుపుతున్న దృశ్కం

ప్రధాని మన్మోహాన్‌ సింగ్‌ దంపతులతో సింగపూర్‌ ప్రధాని దంపతులు

లష్కర్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు షురూ

జెండా ఊపి ప్రారంభించిన సీఎం హైదరాబాద్‌, జూలై 11 (జనంసాక్షి) : వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర …

ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 ట్రోఫీని ఆవిష్కరించిన సెహ్వాగ్‌

ఇండోర్‌: వచ్చే సెప్టెంబర్‌-అక్టోబర్‌ నెలలో శ్రీలంక వేదికగా ఐసీసీ వరల్డ్‌ ట్వంటీ-20 టోర్నీ జరగనుంది. ఇందుకోసం ఐసీసీ ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీని ఇండోర్‌లో ఆవిష్కరించగా, ఇది …

షేక్‌ సాలెహ్‌ ట్రస్ట్‌ సేవలు అమూల్యం

– డీఆర్‌వో బీఆర్‌ ప్రసాద్‌ కరీంనగర్‌, జూలై 10 (జనంసాక్షి) : కరీంనగర్‌ జిల్లాలో షేక్‌ సాలెహ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అందిస్తున్న సేవలు అమూల్యమని …

ఖబ్జాఖోర్‌ ఖబ్రస్థాన్‌ ఛోడ్‌

శవాలపై పేలాలు ఏరుకుంటావా ? నువ్వు ప్రజాప్రతినిధివా ? సమాధులపై నివాసముంటున్న దయ్యానివి మృత్యుంజయాన్ని కాంగ్రెస్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలి ఆయన తహసిల్దార్‌తో తప్పుడు నివేదికలు ఇప్పించాడు.. …