Featured News

నెలాఖరులోగా విద్యుత్‌ సమస్యను పరిష్కరిస్తాం

ఇందిరమ్మ బాటలో సీఎం కాకినాడ, జూలై 16 (జనంసాక్షి): మరింత మెరుగైన పాలన అందించేందుకు ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడిం చారు. స్థానిక …

పుండుపై కారం చల్లుతున్న పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ సెగ

తెలంగాణ అంశంపై చర్చలో అబద్దాలకోరుపై తిరగబడ్డ బిడ్డలు ఊహించని షాక్‌తో పరకాల పరార్‌ హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి):విశాలాంధ్ర నాయకుడు పరకాల ప్రభాకర్‌కు తెలంగాణ బిడ్డలు తెలంగాణవాదం …

డిగ్డోల్‌ వద్ద లోయలో పడ్డ బస్సు

14మంది అమరనాధ యాత్రీకులు మృతి మరో 30మందికి గాయాలు శ్రీనగర్‌, జూలై 15 (ఎపిఇఎంఎస్‌): జమ్మూ-కాశ్మీర్‌ రహదారి పక్కన డిగ్డోల్‌ సమీపంలోని లోయలో బస్సు పడిన దుర్ఘటనలో …

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: కోదండరాం నిజామాబాద్‌,జూలై 15(జనంసాక్షి): నిజామాద్‌ జిల్లాలో నిర్మిస్తున్న మెడికల్‌ వైద్య కళాశాలకు ఈ ఏడాది మెడికల్‌ …

సీమాంధ్రలో జోరుగా సీఎం పర్యటన

చేనేతను ఆదుకుంటాం ఆటవిడుపుగా విద్యార్థులతో క్రికెట్‌ ఆడిన కిరణ్‌ హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): మంత్రులు, ప్రజా ప్రతినిధులు సహనంతో, సంయ మనంతో వ్యవహరించాల్సి ఉంటుందన్న విషయాన్ని …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను …

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై …

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు …

కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 : యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో …

యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీ

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా హమీద్‌ అన్సారీ పేరును యుపిఎ కూటమి ఖరారు చేసింది. శనివారం సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కోర్‌ …