Featured News

అధిష్టాన నిర్ణయం శిరసావహిస్తా

అధికార మార్పిడికి సహకరిస్తా : సదానందగౌడ గౌడ పాలన భేష్‌.. గడ్కరీ కితాబు న్యూఢిల్లీ, జూలై 8 (జనంసాక్షి): అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని కర్నాటక సిఎం సదానందగౌడ …

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ విజేత ఫెదరర్‌

వింబుల్డన్‌: వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో స్విస్‌ స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌ విజయకేతనం ఎగుర వేశాడు. ఆదివారం ఆండీ ముర్రేతో జరిగిన హోరాహారీ ఫైనల్‌్‌లో రోజర్‌ విజయఢంకా …

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

నల్గొండ ఎమ్మెల్యేల బృందానికి నిరసన సెగ

ప్రభుత్వ తీరుపై స్థానికుల ఆగ్రహం మంచినీళ్లు ఇవ్వలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌పై ఫ్లోరైడ్‌ బాధితుల అక్రోశం అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ హామీ నల్గొండ, జూలై 7 : …

సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు …

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి …

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు …

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో సభాపతి బృందం పర్యటన

నల్గొండ , జూలై 6 (జనంసాక్షి): శాసన సభ స్పీకర్‌ నల్గొండ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభాపతి 25 …

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. …

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. …