తెలంగాణ

1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు

            నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ – – అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు …

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు

పూడూరు మండలం ఏప్రిల్ 13 జనం సాక్షి :డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదినం పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్ రచన అక్షరాలను ఆయుదంగా మార్చిన ప్రపంచ …

ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 14:(జనం సాక్షి)ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శవంతమైన మహనీయుడని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల అసోసియేషన్ అధ్యక్షులు అర్గుల చిన్నయ్య అన్నారు. …

గుర్రంపోడు మండలంలో ‘అరైవ్ అలైవ్’ – పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గ్రామ సభలు

గుర్రంపోడు, ఏప్రిల్ 14, (జనంసాక్షి) :నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా …

రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..

గంభీరావుపేట ఏప్రిల్ 14(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో, …

వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్‌ఎస్ పంపిణీ

భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. …

హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు

అరైవ్ అలైవ్ ప్రచారానికి ప్రజల మద్దతు భీమదేవరపల్లి:ఏప్రిల్ 13 (జనం సాక్షి) రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ …

చేతన్ నగర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న యోగాజి అనే పేద వ్యక్తికి ఆర్థిక సహయం …డాక్టర్ హకీమ్

జనం సాక్షి.నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన ఆదిల్ అన్సార్ చదువులో మంచి ప్రతి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ లోని …

పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి …

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13 :(జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న …

తాజావార్తలు