తెలంగాణ

రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాజకీయ కక్ష సాధింపు తోనే నేషనల్ హెరాల్డ్ కేసు …

ఆధార్‌ డేటా సేఫ్‌

` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్‌ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం …

రైళ్లలో లగేజీ సప‘రేటు’

` అదనపు ఛార్జీలు వసూలు చేస్తాం : అశ్వినీ వైష్ణవ్‌ రైళ్లలో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ …

తెలంగాణలో మరో కొత్త డిస్కం

` ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌(జనంసాక్షి):విద్యుత్‌శాఖలో మరో విద్యుత్‌ పంపిణీ సంస్థ డిస్కంను ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో డిస్కమ్‌కు సంబంధించిన …

24 గంటల్లో వారికి వివరాలు ఇవ్వండి

` జీహెచ్‌ఎంసీ వార్డుల డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు – డివిజన్ల పునర్విభజన పిటిషన్లపై తీర్పు రిజర్వ్‌ ` అభ్యంతరాల గడువు రేపటి …

శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రాష్ట్రపతి

` ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్‌, డిప్యూటి సిఎం ` 20,21 తేదీల్లో రెండ్రోజలు ఉపరాష్ట్రపతి పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము …

మూడోవిడత పల్లెతీర్పులోనూ కాంగ్రెస్‌ ఆధిక్యం

` గట్టిపోటీ ఇచ్చిన భారాస ` మూడు విడతల్లో ఎన్నికలు పూర్తి ` 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణం ` స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా …

ఆ ఐదుగురు… పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవు

తెల్లం, బండ్ల, గూడెం, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడిలపై అనర్హత పిటిషన్లను కొట్టివేసిన స్పీకర్‌ వారంతా సాంకేతికంగా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్లు స్పష్టీకరణ హైదరాబాద్‌(జనంసాక్షి):ఎమ్మెల్యేలు పార్టీ మారానడానికి ఎలాంటి ఆధారాలు లేవు.. …

అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం

                  జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షీ):అమెరికాలోని మారథాన్ పోటీలో భూపాలపల్లికి చెందిన బుర్ర లాస్య గౌడ్ …

జీపీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

          గంభీరావుపేట డిసెంబర్ 17 (జనం సాక్షి): ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సందర్శన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో …