తెలంగాణ

కాంగ్రెస్ అధికారంలో ఉండేది రెండు సంవత్సరాలే

        చెన్నారావుపేట, డిసెంబర్ 19 (జనం సాక్షి): నర్సంపేట నియోజకవర్గం లో మార్పు మొదలైంది నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి …

టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి.

                ఖమ్మం రూరల్, డిసెంబర్ 19:(జనం సాక్షి )ఖమ్మం నగరంలోని ఎస్ ఆర్ కన్వెన్షన్ హల్లో శనివారం …

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు..

ముగ్గురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు …

ఆ భూములు తెలంగాణ ప్రభుత్వానివే

` వనస్థలిపురం సమీపంలోని రూ.15వేల కోట్ల విలువైన భూమిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15వేల కోట్ల విలువ చేసే …

తెలంగాణ గ్రూప్‌-3 ఫలితాలు విడుదల

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 1,370 గ్రూప్‌ -3 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదలైంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులతో ప్రొవిజినల్‌ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ గురువారం తన వెబ్‌సైట్‌లో …

భవిష్యత్‌కు పునాదుల వేద్దాం.. కేసీఆర్‌ను సీఎం చేద్దాం

` ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి… : కేటీఆర్‌ భువనగిరి(జనంసాక్షి): ‘సర్పంచి ఫలితాలు స్ఫూర్తి కావాలి. ఎన్నిక ఏదైనా కారు గుర్తు గెలవాలి. పార్టీ శ్రేణులు …

కక్ష సాధింపు ఆపండి

` నేషన్‌నల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా, రాహుల్‌లపై వేధింపులకు నిరసనగా భాజపా కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ శ్రేణుల ఆందోళనలు ` కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు – గాంధీభవన్‌ …

పల్లెపోరు తీర్పు ప్రజాపాలనకు అనుకూలం

` 2029లో ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి ` ఇదే స్పూర్తితో మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహిస్తాం ` పంచాయితీ ఫలితాలు మా పాలనకు గీటురాయి రెండేళ్ల …

రాజకీయ కక్షతోనే నేషనల్ హెరాల్డ్ కేసు

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాజకీయ కక్ష సాధింపు తోనే నేషనల్ హెరాల్డ్ కేసు …

ఆధార్‌ డేటా సేఫ్‌

` అత్యంత సురక్షితమని పార్లమెంటులో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ డేటా బేస్‌ నుంచి ఆధార్‌కార్డు హోల్డర్ల డేటా దుర్వినియోగం …