తెలంగాణ

కేసీఆర్‌ పాలనలో ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్‌

` వ్యవస్థకు చికిత్స చేస్తున్నాం:సీఎం రేవంత్‌ రెడ్డి ` విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాం ` లెక్చరర్లు కళాశాలను తీర్చిదిద్దాలి ` గత పాలనలో నిరుద్యోగ సమస్య తీవ్రం …

మార్చి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు

` 19న బడ్జెట్‌..` 17,18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ ` బీఏసీ సమావేశంలో నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మార్చి 27 వరకు జరుగుతాయి. 14న …

విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలి

` అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి ` ప్రతి విషయంలోనూ అవగాహనతో ఉండాలి ` సీఎల్‌పీ భేటీలో సీఎం రేవంత్‌ స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్‌(జనంసాక్షి):అసెంబ్లీ సమావేశాలకు …

మాది రైతు సర్కార్‌

` రైతన్నలే మా ఆత్మ ` సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ` తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ జిష్టుదేవ్‌ వర్మ ప్రసంగం ` అభివృద్ధి, ప్రగతివైపు తెలంగాణ …

టన్నెల్‌లో గల్లంతైన వారి కుటుంబాలను ఆదుకుంటాం

` ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాద సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నాగర్‌కర్నూల్‌(జనంసాక్షి):ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదస్థలి వద్ద మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న …

పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి

` కాజీపేట కేంద్రంగా డివిజన్‌ ఏర్పాటు చేయాలి ` రైల్వేశాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌కు రాష్ట్ర మంత్రులు వినతి హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలోని పెండిరగ్‌ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్ర …

ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి

` ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మందకృష్ణ మాదిగ లేఖ హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బహిరంగ లేఖ రాశారు. …

సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం

` ఓ అన్నగా మాట ఇస్తున్నా.. మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తా ` మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రంలో 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది ` …

ఏటీఎంలో చోరీ యత్నం..

హైదరాబాద్, మార్చి 04: నగర శివారులోని మైలార్ దేవ్ పల్లి మధుబన్ కాలనీలో ఏటీఎం చోరీ యత్నం కేసులో ట్విస్ట్ చొటు చేసుకుంది. దుండగులు ఏటీఎం చోరీకి యత్నించిన …

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం..

హైదరాబాద్, మార్చి 04: ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహాణకు బోర్డ్ సర్వం సిద్దం చేసింది. మొదటి సంవత్సరం పరీక్షలు.. రేపటి నుంచి అంటే.. మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం …