తెలంగాణ

కేబీఆర్ పార్కు పరిధిలో చెట్లను నరకొద్దు ` సుప్రీం కోర్టు

హైదరాబాద్(జనంసాక్షి): నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తదుపరి విచారణ వరకు చెట్లను కొట్టేయొద్దని సర్వోన్నత న్యాయస్థానం …

తెలంగాణ ఏప్సెట్ ఫలితాల్లో గౌతమి విద్యార్థుల ప్రభంజనం

నల్లగొండ,మే 18,(జనం సాక్షి):తెలంగాణ ఎస్సెట్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి జిల్లాకు మరోసారి గౌరవం తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ విభాగంలో …

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై భగ్గుమన్న సీపీఐ శ్రేణులు

          ఆటోకు తాడు కట్టి లాగుతూ సీపీఐ వినూత్న నిరసన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి -సీపీఐ జిల్లా కార్యవర్గ …

తప్పిన అగ్ని ప్రమాదం సకాలంలో స్పందించిన పంచాయతీ సిబ్బంది

మాడుగులపల్లి,మే 18 ( జనం సాక్షి):మండల కేంద్రంలో ఆదివారం ఒక పెద్ద అగ్ని ప్రమాదం తృటిలో తప్పింది స్థానిక ఐకేపీ (IKP) ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే …

ముందుంది మండేకాలం

` తెలంగాణకు హీట్‌వేవ్ అలర్ట్ ` రానున్న 5 రోజులు నిప్పుల కొలిమిలా రాష్ట్రం ` అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న ఐఎండీ ` అధిక ఎండలతో పాటు, …

తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు

` విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ` ఇంజినీరింగ్‌లో 1,44,704, అగ్రికల్చర్`ఫార్మసీలో 84,954 మంది పరీక్ష రాసిన విద్యార్థులు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎప్‌సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. …

ధాన్యం కొనుగోళ్లు ఎందుకు జరగడంలేదు?

` ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ` కొనుగోళ్లకు ప్రతి పైసా కేంద్రమే ఇస్తోంది ` ఇచ్చిన హామీలను మరచిన కాంగ్రెస్ ` సన్నవడ్లకు …

బండి సంజయ్‌ను భర్తరఫ్ చేయండి

` పోక్సో కేసులో కుమారుడిని దాచిపెట్టాడు ` నిందితుడికి సహకరించడం నేరమే ` పదవి తొలగించకపోతే కేసులో విచారణ సరిగా జరగదు ` ఆయన కేంద్రమంత్రిగా కొనసాగడం …

ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన మంత్రి కొండా సురేఖ. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అర్చకులు

ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ …

బావిలో ఈతకు వెళ్లి… యువకుడు మృతి

ఉర్కొండ మే 16, ( జనం సాక్షి ) ; బావిలో ఈత కొడుతూ మునిగి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని …

తాజావార్తలు