ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రుల సమీక్ష

సచివాలయం(హైదరాబాద్‌):ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పై మంత్రులు ఆనం,ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్షించారు.అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.