ఎంఐఎం నేతల పై తెరాస ఫిర్యాదు

హైదరాబాద్‌: పాతబస్తీలో రెచ్చగెట్టే ప్రసంగాలు చేశారని ఎంఐఎం నేతలపై తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు.