తాజావార్తలు
- పార్టీ బలోపేతం..ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి.
- హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
- మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
- మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
- ఈ నెల 29న దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలి
- టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం
- హత్యాయత్నం నిందితుడి రిమాండ్
- అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.
- దృష్టి మరల్చేందుకే ‘డైవర్షన్’
- సిద్ధరామయ్యే ఐదేళ్లు సీఎం
- మరిన్ని వార్తలు
మల్దకల్ మార్చి 3 (జనంసాక్షి) మండల కేంద్రంలోని అంగన్వాడి ఐసిడిఎస్ కార్యాలయంలో మల్దకల్ ప్రాజెక్ట్ జరిగిన సెక్టార్ స్థాయి సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.హెల్ప్ లైన్ 181,100,1098 ల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేయాలి, మహిళల రక్షణ కోసం తమ వంతు సహాయం అందించాలని సూచించారు.అంగన్వాడి టీచర్స్ ఎప్పటికప్పడు ఆన్లైన్ లో నమోదు చేయాలి,రిజిస్టర్ లలో అన్ని ఎప్పటికప్పడు పూర్తిగా నమోదు చేసి ఉండాలి,ప్రీ స్కూల్ సిలబస్ ప్రకారం నిర్వహించాలి,తీవ్ర లోప పోషణ గల పిల్లలను గుర్తించి వారి తల్లదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి అని సిడిపిఓ కమలాదేవి టీచర్స్ కు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ లు నాగరాణి, బాలమ్మ,యామిని,వాసంతి ఐజ,మల్దకల్,గట్టు మండలాల అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.



