కింగ్ఫిషర్ ఉద్యోగులకు మాల్యా లేఖ
ముంబయి: మూతబడి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ముంబయి: మూతబడి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.