రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు
ఢిల్లీ: బొగ్గు కేటాయింపుల అవకతవకలపై భాజపా సీనియర్ నేతలు రాష్ట్రపతిని కలిశారు. కాగ్ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా రాష్ట్రపతిని కోరారు. కేంద్రం అవినీతి బిలో కూరుకుపోయిందని దేశ ప్రజలు భావిస్తున్నారని ఆద్వానీ ఆయన దృష్ణకి తెచ్చారు. స్వయం ప్రతిపత్తి కలిగిన దర్యాప్తు సంస్థల నివేదికలను కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు.