అంతర్జాతీయ బాలిక దినోత్సవం

అంతర్జాతీయ బాలిక దినోత్సవం 

ఖమ్మం.తిరుమలాయపాలేం. (అక్టోబర్ 11 )జనం సాక్షి.అంతర్జాతీయ బాలిక నువ్వు దినోత్సవాన్ని పురస్కరించుకొని కస్తూరిబాయిగాంధీ బాలికల పాఠశాల కూసుమంచిలో ఎ ఐ డి. ఎన్ జి ఒ. ఖమ్మం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో సిఎస్ఎం టి . మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బాలికలపై జరుగుతున్న దాడులు .బాల్య వివాహాలు. బాల కార్మిక వ్యవస్థ వలన జరుగుతున్న నష్టం. లింగ ఇవ్వక్ష దీనిని ఏ విధంగా అరికట్టాలని బాలికలకు ఉన్న హక్కులను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ అజిథా కుమారి మాట్లాడుతూబాలికలుతమకున్నహక్కులనుఉపయోగించుకొని బాగా చదువుకొని .మంచి ఉన్నత స్థాయిలోఉండాలని చెప్పడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో చైల్డ్ లైన్ సూపర్వైజర్ సావిత్రి, పాఠశాల ఉపాధ్యాయురాలు,,వికలాంగుల మండల ఉపాధ్యక్షుడు ఇరుగు ఉపేంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు .