అంధత్వాన్ని నివారించాలి: రోశయ్య

చెన్నై : ప్రపంచంలో అంధత్వాన్ని ఎక్కడా లేకుండా నివారించాలని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటీ  రోశయ్య పిలుపునిచ్చారు. ఈ రోజు ఆయన ఇండియాన్‌ ఇంట్రా వాస్కులర్‌ ఇంప్లాంట్‌ అండ్‌ రిట్రాక్టివ్‌ కన్వెన్షన్‌ సమివేశంలో ప్రసంగించారు.  మన దేశంలోనే 1.2 కోట్ల మంది అంధులున్నారని ఆయన వెల్లడించారు. 2020 నాటికి ఆ సంఖ్య 1. కోట్లకు పెరిగే అవకాశం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం  చేశారు.