అగ్ని ప్రమాద కుటుంబానికి ఆర్థిక సహాయం

 

కోదండ రామాలయ కమిటీ చైర్మన్ సైఫా సురేష్

 

కొత్తగూడ ఆగస్టు 28 జనంసాక్షి:కొత్తగూడ మండలం దుర్గారం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దబ్బేట రమేష్ ఇల్లు విద్యుత్ షాక్ తో పూర్తిగా దగ్ధమవగా విషయం తెలుసుకున్న కోదండ రామాలయ కమిటీ కోమట్లగుడెం ఛైర్మన్ సైప సురేష్,రోటరీ క్లబ్ నర్సంపేట సెక్రటరీ బాదం రంజిత్ బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయంగా 10 వేలు అందించి వారికి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో మాలే రాజేష్,గండు నవీన్,శ్రీరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.