అజిలాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెరాస నాయకులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలం .అజీలపుర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎంపీపీ. కృపేష్, తెరాస మండల అధ్యక్షులు  చిలుకల బుగ్గ రాములు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మంద సురేష్ .శ్రీనివాస్ రెడ్డి.రవి. ప్రేమ్ కుమార్ తదతరులు పాల్గొన్నారు.