అత్యాచారానికి గురైన ఓ బాలిక

న్యూఢీల్లీ: దుండగుడి చేతిలో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఏప్రిల్‌ 14 తూర్పు ఢీల్లీలో ఓ బాలికను పక్కింటి వ్యక్తి నాలుగు రోజుల పాటు నిర్భంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.