అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నా భాజపా నేతలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో చిన్నారిపై అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అత్యాచార ఉదంతంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన ఢిల్లీలో వెల్లడించారు.