అద్వాని నివాసంలో ఎన్డీఏ భేటీ

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు.బీబేపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ ,సుష్మస్వరాజ్‌ ,అరుణ్‌జైట్లీ, జేడీ (యూ)జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈనెల 22నుంచి ప్రారంభం కానున్న రెండో దఫా పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.